లేటెస్ట్ న్యూస్

  • Home
  • కాంగ్రెస్‌లో చేరిన బిజెపి ఎంపి రాహుల్‌ కశ్వన్‌

లేటెస్ట్ న్యూస్

కాంగ్రెస్‌లో చేరిన బిజెపి ఎంపి రాహుల్‌ కశ్వన్‌

Mar 12,2024 | 00:07

జైపూర్‌ : రాజస్థాన్‌లోని షేఖావతి ప్రాంతానికి చెందిన బిజెపి ఎంపి రాహుల్‌ కశ్వన్‌ సోమవారం ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ ప్రధాన…

ఎలనాగకు సాహిత్య అకాడమీ అనువాద అవార్డు

Mar 12,2024 | 00:05

 24 భాషల్లో అవార్డులు ప్రకటన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కరీంనగర్‌కు చెందిన ప్రముఖ రచయిత, కవి, అనువాదకులు, భాషావేత్త నాగరాజు సురేంద్ర (ఎలనాగ)కు ప్రతిష్టాత్మకమైన సాహిత్య అకాడమీ…

ఆర్థిక గూఢచర్యంపై ప్రత్యేక చట్టం..  లా కమిషన్‌ సూచన

Mar 12,2024 | 00:00

న్యూఢిల్లీ : ఆర్థిక గూఢచర్యాన్ని అడ్డుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాల్సిన అవసరం ఉన్నదని లా కమిషన్‌ తన తాజా నివేదికలో సిఫార్సు చేసింది. ఇలాంటి చర్యలకు పాల్పడే…

నూతన ఇసిలను నియమించకుండా కేంద్రాన్ని నిరోధించండి

Mar 11,2024 | 23:58

 సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ పిటీషన్‌ న్యూఢిల్లీ : 2023 చట్టం ప్రకారం కొత్తగా ఎలక్షన్‌ కమిషనర్లను నియమించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిరోధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలయింది. కాంగ్రెస్‌ నాయకురాలు…

ఇజ్రాయిల్‌ దాడుల్లో 19మంది మృతి

Mar 11,2024 | 23:56

 పలు ఇళ్లు ధ్వంసం గాజా : రంజాన్‌ మాసం ప్రారంభపు రోజున సైతం గాజాపై ఇజ్రాయిల్‌ దాడులు ఆగలేదు. పలు నివాస ప్రాంతాలపై ఇజ్రాయిల్‌ సైన్యం బాంబుల…

సుమత్రా దీవిలో ఆకస్మిక వరదలు

Mar 11,2024 | 23:52

 26మంది మృతి, 11మంది గల్లంతు జకార్తా : ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో కుండపోత వర్షాలతో ఆకస్మికంగా సంభవించిన వరదలు, మట్టిపెళ్లలు విరిగిపడిన సంఘటనల్లో 26మంది మరణించగా, మరో…

జైల్లో యువకుడు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి

Mar 11,2024 | 23:49

 ఎపి రజక వృత్తిదారుల సంఘం ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : విజయవాడ సబ్‌ జైల్లో యువకుడు మృతికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం డిమాండ్‌ చేసింది.…

ప్రత్తిపాటి, ఇతరులను అరెస్టు చేయబోం.. హైకోర్టుకు సిఐడి హామీ

Mar 11,2024 | 23:14

ప్రజాశక్తి-అమరావతి : జిఎస్‌టి ఎగవేత, బోగస్‌ ఇన్వాయిస్‌లతో నిధుల మళ్లింపు అభియోగాల కేసులో నిందితులుగా ఉన్న టిడిపికి చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతోపాటు ఇతరులను అరెస్టు…

స్విమ్స్‌లో 479 నర్సు పోస్టుల భర్తీ

Mar 11,2024 | 23:45

 టిటిడి పాలకమండలి నిర్ణయాలు వెల్లడించిన చైర్మన్‌ ప్రజాశక్తి – తిరుమల : తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో 479 నర్సు పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు భూమన కరుణాకర్‌రెడ్డి…