లేటెస్ట్ న్యూస్

  • Home
  • 28న టీడీపీ అధినేత చంద్రబాబు ‘అనంత’ పర్యటన 

లేటెస్ట్ న్యూస్

28న టీడీపీ అధినేత చంద్రబాబు ‘అనంత’ పర్యటన 

Mar 24,2024 | 13:16

ప్రజాశక్తి-అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు): ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని 10 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాగళం, బహిరంగ సభలు…

Former IAF chief  : బిజెపిలో చేరిన బదౌరియా

Mar 24,2024 | 13:08

న్యూఢిల్లీ :   భారత వాయుసేన (ఐఎఎఫ్‌) మాజీ చీఫ్‌ ఆర్‌.కె.ఎస్‌. బదౌరియా బిజెపిలో చేరారు. ఐఎఎఫ్‌లో బదౌరియా సుదీర్ఘ సేవలందించారని, రక్షణ దళంలో చురుకైన పాత్ర పోషించారని…

Telangana : రేపు మద్యం షాపులు బంద్‌

Mar 24,2024 | 13:06

తెలంగాణ : హోలీ సందర్భంగా …. మూడు పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను బంద్‌ చేస్తూ హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌…

నారా భువనేశ్వరికి ఈసీ నోటీసులు

Mar 24,2024 | 12:45

నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి : నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల…

అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాం : లోకేశ్‌

Mar 24,2024 | 11:56

అమరావతి : తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఆదివారం తాడేపల్లిలోని…

ఆర్టీసి బస్సు బోల్తా.. ఐదుగురికి స్వల్పగాయాలు

Mar 24,2024 | 11:51

ప్రజాశక్తి-చిలమత్తూరు(శ్రీ సత్యసాయిజిల్లా) : చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ…

తాగునీటికి నోచుకోని విజయనగరం వాసులు

Mar 24,2024 | 11:50

17 ఏళ్లుగా ఆరుబయటే కాలకృత్యాలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా కేంద్రం, జిల్లాలో ఉన్న పట్టణాలకు, గ్రామాలకు ఆదర్శంగా నిలవాల్సిన జిల్లా కేంద్రంలో 17 ఏళ్లుగా మరుగుదొడ్లు…

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయ యువతి మృతి

Mar 24,2024 | 11:39

అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతదేశానికి చెందిన యువతి  మృతి చెందింది. ఈ విషయాన్ని యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘ఈ నెల 21న…

కోతకు సిద్ధమవుతున్న దాళ్వా వరిచేలు – పంటపై రైతన్న ఆశలు

Mar 24,2024 | 11:17

ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : రైతులు తొలకరిలో వచ్చిన నష్టాలు పూడ్చుకునేందుకు దాల్వా పంటపై ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్‌ చివర వారం నుండి జనవరి వరకు నాట్లు పూర్తి…