28న టీడీపీ అధినేత చంద్రబాబు ‘అనంత’ పర్యటన
ప్రజాశక్తి-అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు): ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని 10 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాగళం, బహిరంగ సభలు…
ప్రజాశక్తి-అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు): ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్రంలోని 10 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రజాగళం, బహిరంగ సభలు…
న్యూఢిల్లీ : భారత వాయుసేన (ఐఎఎఫ్) మాజీ చీఫ్ ఆర్.కె.ఎస్. బదౌరియా బిజెపిలో చేరారు. ఐఎఎఫ్లో బదౌరియా సుదీర్ఘ సేవలందించారని, రక్షణ దళంలో చురుకైన పాత్ర పోషించారని…
తెలంగాణ : హోలీ సందర్భంగా …. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను బంద్ చేస్తూ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్…
నిబంధనలు ఉల్లంఘించి చెక్కులు పంపిణీ చేశారని వైసీపీ నేతల ఫిర్యాదు ప్రజాశక్తి-అమరావతి : నారా భువనేశ్వరికి రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటీసులు జారీ చేసింది. ఎన్నికల…
అమరావతి : తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హామీ ఇచ్చారు. ఆదివారం తాడేపల్లిలోని…
ప్రజాశక్తి-చిలమత్తూరు(శ్రీ సత్యసాయిజిల్లా) : చిలమత్తూరు మండలం కోడూరు తోపు వద్ద ఆర్టీసి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ సహా నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ…
17 ఏళ్లుగా ఆరుబయటే కాలకృత్యాలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా కేంద్రం, జిల్లాలో ఉన్న పట్టణాలకు, గ్రామాలకు ఆదర్శంగా నిలవాల్సిన జిల్లా కేంద్రంలో 17 ఏళ్లుగా మరుగుదొడ్లు…
అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతదేశానికి చెందిన యువతి మృతి చెందింది. ఈ విషయాన్ని యూఎస్లోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘ఈ నెల 21న…
ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : రైతులు తొలకరిలో వచ్చిన నష్టాలు పూడ్చుకునేందుకు దాల్వా పంటపై ఆశలు పెట్టుకున్నారు. డిసెంబర్ చివర వారం నుండి జనవరి వరకు నాట్లు పూర్తి…