టిడిపిలో గుర్తింపు లేదు.. వైసిపిలో చేరుతున్నా
మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్రెడ్డి ప్రజాశక్తి-రాయచోటి (అన్నమయ్య జిల్లా) : తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు రావడంలేదని మాజీ ఎమ్మెల్యే అర్.రమేష్ కుమార్రెడ్డి…
మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్ కుమార్రెడ్డి ప్రజాశక్తి-రాయచోటి (అన్నమయ్య జిల్లా) : తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు రావడంలేదని మాజీ ఎమ్మెల్యే అర్.రమేష్ కుమార్రెడ్డి…
దేవరాపల్లి (అనకాపల్లి) : పండగ వేళ … దేవరాపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పూరిల్లు దగ్ధమవ్వడంతో కట్టుబట్టలతో దంపతులు, వారి కుమారుడు నడిరోడ్డునపడ్డారు. దేవరాపల్లి మండల కేంద్రంలో మంగళవారం…
న్యూఢిల్లీ : తెలుగు ప్రజలకు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉగాది, చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరాఠీలు గుడి పడ్వా పేరుతో, మణిపూర్లోని…
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనపురి కాలనీ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మఅతుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది.…
శ్రీశైలం : ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి యాత్రికులు పోటెత్తారు. మల్లన్న, భ్రమరాంబికా దేవిలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకు చెందిన యాత్రికులు…
హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజీవ్ రతన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…
హైదరాబాద్: హిందూ వివాహ చట్టం కింద పెళ్లి జరిగింది అనడానికి కన్యాదానం ప్రమాణం కాదనీ అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. వధూవరులు ఏడడుగులు నడిచినప్పుడే (సప్తపది) వారు దంపతులైనట్లు…
అమరావతి: తెలుగు ప్రజలందరికీ టిడిపి అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. ”ఈ ఎన్నికల సమయంలో మనమందరం క్రోధి నామ తెలుగు సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. క్రోధి…