లేటెస్ట్ న్యూస్

  • Home
  • 10 ఏళ్ల షూటింగ్‌ తరువాత …

లేటెస్ట్ న్యూస్

10 ఏళ్ల షూటింగ్‌ తరువాత …

Jan 10,2024 | 17:45

‘ఆనందం’ సినిమాతో ఇండిస్టీకి పరిచయమైన జై ఆకాశ్‌ హీరోగా ఓ తమిళ సినిమా తెరకెక్కింది. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మామరం’. ఇందులో బ్రహ్మానందం, కాదల్‌…

Ecuador : సాయుధ ముఠాలు జరిపిన దాడుల్లో పది మంది మృతి

Jan 10,2024 | 17:09

క్వీటో : ఈక్వెడార్‌లో సాయుధ ముఠాలు జరిపిన వరుస దాడుల్లో కనీసం పది మంది చనిపోయారు. దీంతో అంతర్గత సాయుధ పోరాటంలో దేశం నలిగిపోతుంది అని ఆ…

వైసీపీకి మరో షాక్‌.. కర్నూలు ఎంపీ డా.సంజీవకుమార్‌ రాజీనామా

Jan 10,2024 | 17:02

ప్రజాశక్తి-అమరావతి : వైసీపీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి కర్నూలు ఎంపీ డా.సంజీవకుమార్‌ రాజీనామా చేశారు. అలాగే ఎంపీ పదవికి కూడా రిజైన్‌ చేసిన ఆయన…

సీఎం జగన్‌తో ముగిసిన కేశినేని నాని భేటీ

Jan 10,2024 | 16:58

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ ముగిసింది. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది.…

ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష: టీటీడీ జేఈవో

Jan 10,2024 | 16:23

తిరుపతి : తిరుపతిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని తిరమల తిరుపతి దేవస్థానం జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.…

స్వతంత్రంగానే పోటీ శ్రీ కాపు రామచంద్రారెడ్డి

Jan 11,2024 | 07:50

ప్రజాశక్తి – రాయదుర్గం : రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల నుంచి తాను, తన కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో ఉంటామని…

వైఎస్‌ జగన్‌తో టీడీపీ ఎంపీ కేశినేని నాని భేటి..

Jan 10,2024 | 15:53

అమరావతి : ఏపీలో మరో మూడు నెలల్లో జరుగనున్న అసెంబ్లీ, సాధారణ ఎన్నికలకు అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గెలుపే ముఖ్యంగా కదుపుతున్న పావుల్లో అవకాశం దక్కని…

జగన్‌ మూర్కపు ప్రభుతంపై ఐక్యతతో ఉద్యమించాలి : ఎంఏ గఫూర్‌

Jan 10,2024 | 15:44

30వ రోజుకు చేరుకున్న అంన్వాడీల నిరసనలు ప్రజాశక్తి-ఏలూరు : జగన్‌ మూర్కపు ప్రభుత్వంపై ఐక్యతతో, పట్టుదలతో ఉద్యమించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్‌…

అలాంటి వారిని సహించం.. సజ్జనార్‌ వార్నింగ్‌

Jan 10,2024 | 15:13

హైదరాబాద్‌: నిబద్దత, క్రమ శిక్షణతో విధులు నిర్వర్తిస్తోన్న టీఎస్‌ఆర్టీసీ సిబ్బందిపై విచక్షణరహితంగా దాడులకు దిగడం సమజసం కాదని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అన్నారు. మహాలక్ష్మి పథకం అమలు…