లేటెస్ట్ న్యూస్

  • Home
  • పెండింగ్‌ సమస్యలను పరిష్కరించకపోతే 14నుంచి ఉద్యమబాట

లేటెస్ట్ న్యూస్

పెండింగ్‌ సమస్యలను పరిష్కరించకపోతే 14నుంచి ఉద్యమబాట

Feb 12,2024 | 11:06

27న చలో విజయవాడ స్పందించకపోతే మెరుపు సమ్మె ఎపిజెఎసి వెల్లడి రేపు ఉద్యోగ సంఘాలతో మంత్రుల కమిటీ భేటీ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో…

భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే 

Feb 12,2024 | 11:03

వాగ్లేపై దాడిని ఖండించిన ఎడిటర్స్‌ గిల్డ్‌ న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని పూనేలో సీనియర్‌ పాత్రికేయుడు నిఖిల్‌ వాగ్లేపై జరిగిన దాడిని ఎడిటర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా (ఈజీఐ)…

హంగరీ అధ్యక్ష పదవికి కటాలిన్‌ నోవాక్‌ రాజీనామా

Feb 12,2024 | 10:54

హంగరీ : ఒక చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన దుండగుడికి హంగరీ ప్రభుత్వం క్షమాభిక్ష పెట్టడం ఉద్రిక్తతలకు దారితీసింది. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ…

అన్నదాతల పోరుబాట 2.0 

Feb 12,2024 | 10:51

16న గ్రామీణ బంద్‌, పారిశ్రామిక సమ్మెకు సంయుక్త కిసాన్‌ మోర్చా సన్నాహాలు ముందస్తు నిర్బంధం, ఆంక్షలతో ప్రభుత్వం  మార్చి13న ఛలో ఢిల్లీకి కొన్ని సంఘాల పిలుపు ప్రజాశక్తి-న్యూఢిల్లీ…

బిజెపియేతర రాష్ట్రాలకు భారీగా నిధుల కోత

Feb 12,2024 | 10:48

 కేరళ ఆర్థిక మంత్రి కెఎన్‌ బాలగోపాల్‌ విమర్శ తిరువనంతపురం : బిజెపియేతర రాష్ట్రాల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో వివక్షను కొనసాగిస్తూనేవుంది. తాజాగా ప్రవేశపెట్టిన…

ఎంఎస్‌పి అమల్జేయకపోతే ఎంఎస్‌కు భారతరత్న గౌరవం అసంపూర్ణం 

Feb 12,2024 | 10:46

స్వామినాథన్‌ సిఫారసును కేంద్రం అమల్జేయాలి కేంద్రానికి సామాజిక కార్యకర్త ఇఎఎస్‌ శర్మ బహిరంగ లేఖ న్యూఢిల్లీ : ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కేంద్రం ఇటీవల…

పార్లమెంటరీ సంప్రదాయాల ఉల్లంఘనలో మోడీ సర్కార్‌ ఘనాపాటి

Feb 12,2024 | 10:44

ఉప సభాపతి లేకుండానే సమావేశాల నిర్వహణ చర్చలు, సంప్రదింపులకు దక్కని చోటు పౌర సమాజ గ్రూపుల ఛార్జిషీట్‌ న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటరీ సంప్రదాయాలు,…

బొలేరోను ఢీకొన్నలారీ

Feb 12,2024 | 21:09

ముగ్గురు మృతి రిసెప్షన్‌కు వెళ్లి వస్తుండగా ఘటన ప్రజాశక్తి-అగళి (సత్యసాయి జిల్లా) : వివాహ రిసెప్షన్‌ ముగించుకుని సంతోషంగా ఇంటి వస్తున్న వారిని మృత్యువు రూపంలో లారీ…

వేర్వేరు చోట్ల నీట మునిగి ఐదుగురు మృతి

Feb 12,2024 | 10:15

ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు ఘటనల్లో నీట మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి…