లేటెస్ట్ న్యూస్

  • Home
  • మెట్రో స్టేషన్‌లో తల్లీ బిడ్డల ప్రాణాల్ని కాపాడిన సెక్యూరిటీగార్డ్‌ : వీడియో వైరల్‌

లేటెస్ట్ న్యూస్

మెట్రో స్టేషన్‌లో తల్లీ బిడ్డల ప్రాణాల్ని కాపాడిన సెక్యూరిటీగార్డ్‌ : వీడియో వైరల్‌

Jan 24,2024 | 13:14

ఇంటర్నెట్‌డెస్క్‌ : మెట్రో రైల్వేస్టేషన్‌లో ఓ సెక్యూరిటీగార్డ్‌ తన సమయస్పూర్తితో ఓ తల్లీబిడ్డను కాపాడారు. పూణె సివిల్‌ కోర్టు మెట్రో స్టేషన్‌లో ఓ మూడేళ్లబాలుడు పట్టాలపై పడిపోయాడు.…

మున్సిపల్‌ చైర్మన్‌ అవిశ్వాస తీర్మానంలో అపశృతి

Jan 23,2024 | 15:33

నేరేడుచర్ల : నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్‌ జయబాబుపై పెట్టిన అవిశ్వాస తీర్మానం సంబురాల్లో అపశృతి చోటు చేసుకుంది. మంగళవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్‌ కార్యాలయంలో ప్రవేశపెట్టిన…

చౌడాపూర్‌లో చెత్తకుప్పల్లో ఆధార్‌ కార్డులు.. పోస్ట్‌మ్యాన్‌ సస్పెండ్‌

Jan 23,2024 | 15:20

వికారాబాద్‌ : ప్రజలకు భద్రంగా అందాల్సిన ఆధార్‌, పాన్‌ కార్డులు, పలు ఉత్తరాలు చౌడాపూర్‌ గ్రామంలో చెత్త కుప్పల్లో లభ్యమైన ఘటనపై పోస్టల్‌ అధికారులు స్పందించారు. పోస్ట్‌మ్యాన్‌…

బడ్జెట్‌ ప్రతిపాదనల మీద భట్టి, పొన్నం సమీక్ష..!

Jan 23,2024 | 15:01

హైదరాబాద్‌: బడ్జెట్‌ ప్రతిపాదనల కోసం సమీక్ష సమావేశం మొదలైంది. రవాణా, బీసీ సంక్షేమ శాఖల సమీక్షని మొదలు పెట్టారు. వివరాలు చూస్తే.. డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ…

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

Jan 23,2024 | 15:07

ప్రజాశక్తి-దువ్వూరు(కడప) : అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన దువ్వూరు మండల పరిధిలోని కానగూడురు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తోట…

ప్రభుత్వ భూముల ఆక్రమణలు తొలగించాలి : తుమ్మల

Jan 23,2024 | 14:54

ఖమ్మం : ప్రభుత్వ భూముల ఆక్రమణలను తొలగించాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం జిల్లా ఉన్నాతాధికారులతో ఆయన మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…

తెలంగాణలో గొర్రెల పంపిణీలో అక్రమాలపై ఏసీబీ కేసు

Jan 23,2024 | 14:46

హైదరాబాద్‌ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) హయాంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకంపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కేసు నమోదు చేసింది. ఈ…

తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.58 కోట్లు

Jan 23,2024 | 14:39

తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు సర్వదర్శనానికి 9 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని యాత్రికులకు…

అంగన్వాడీల జాయినింగ్‌కు సాంకేతిక సమస్యలు

Jan 23,2024 | 14:26

అమరావతి: గత నెలరోజులుగా చేపట్టిన సమ్మె విరమించి విధుల్లోకి వచ్చిన అంగన్వాడీలకు పాలనాపరమైన సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 80 వేల పైచిలుకు అంగన్వాడీలను తొలగిస్తూ…