లేటెస్ట్ న్యూస్

  • Home
  • నకిలీ ఓట్ల చేరికపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

లేటెస్ట్ న్యూస్

నకిలీ ఓట్ల చేరికపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

Jan 25,2024 | 14:42

అమరావతి: ప్రజల ఓట్లు తీసేయడం లేదా మార్చేసే దొంగలు రాష్ట్రంలోకి చొరబడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ ఓట్ల చేరికలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాతీయ…

ఓటర్ల జాబితాలో తప్పులపై రాష్ట్రపతికే ఫిర్యాదు చేసుకోవాలా?: విష్ణుకుమార్‌ రాజు

Jan 25,2024 | 14:36

విశాఖ: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తప్పులు అలానే ఉన్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌…

ప్రభుత్వ ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి

Jan 25,2024 | 13:15

ప్రజాశక్తి-గుంటూరు : భూ సేకరణలో పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం…

దర్శకుడు విఘ్నేష్‌కి ఎల్‌ఐసి నోటీసులు

Jan 25,2024 | 13:09

ఇంటర్నెట్‌డెస్క్‌ : ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌కి ఎల్‌ఐసి (లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పొరేషన్‌) నోటీసులిచ్చింది. దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ తాజాగా ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో…

పానీపూరీ తిని అన్నదమ్ములు మృతి..

Jan 25,2024 | 12:49

ప్రజాశక్తి-జంగారెడ్డిగూడెం (ఏలూరు) : ఏలూరు లోని జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. నిన్న రాత్రి పానీపూరీ తిన్న అన్నదమ్ములకు అస్వస్థత చోటు చేసుకుంది. ఆస్పత్రికి తరలిస్తుండగా ఆ…

జాలీ రైడ్‌కు వెళ్లినట్టు హాయిగా ఉంటుంది : శివ కార్తికేయన్

Jan 25,2024 | 12:46

శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్. ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కెజెఆర్…

మొబైల్‌ ఫోన్లను పక్కనే పెట్టుకుని నిద్రిస్తున్నారా? : అనారోగ్య సమస్యలెన్నో!

Jan 25,2024 | 12:17

ఇంటర్నెట్‌డెస్క్‌ : నేటికాలంలో రోజూ నిద్రపోయే ముందు ఫోన్‌ చూసి పడుకోవడం చాలామందికి అలవాటైపోయింది. ఫోన్‌ని పక్కనే పడుకుని నిద్రపోతారు. ఇలా చేయడం వల్ల ఎన్నో అనారోగ్య…

27న భీమిలిలో సభలో సిఎం జగన్‌ ఎన్నికలపై దిశానిర్దేశం : మంత్రి బొత్స

Jan 25,2024 | 12:10

ప్రజాశక్తి-శ్రీకాకుళం : సిఎం జగన్‌ నాయకత్వంలో ఈనెల 27న భీమిలిలో జరగనున్న పార్టీ కేడర్‌ ప్రాంతీయ సమావేశాన్ని విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ, పార్టీ రీజినల్‌…

IND vs ENG, 1st Test : ఈసారి బూమ్రాకు వికెట్‌.. ఇంగ్లాండ్‌ 155/7

Jan 25,2024 | 13:46

పేసర్‌ బుమ్రాకి ఈ మ్యాచ్లో తొలి వికెట్‌ దక్కింది. 13 పరుగులు చేసిన రెహాన్‌.. బుమ్రా వేసిన 48 ఓవర్‌లో శిఖర్‌భరత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.…