లేటెస్ట్ న్యూస్

  • Home
  • యదార్థ సంఘటనతో ‘ఎస్‌ఐ కోదండపాణి’

లేటెస్ట్ న్యూస్

యదార్థ సంఘటనతో ‘ఎస్‌ఐ కోదండపాణి’

Apr 9,2024 | 22:11

సాయి హనుమాన్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై కోదండపాణి, నురేఖ రాథోడ్‌ జంటగా నటించిన చిత్రం ఎస్‌ఐ కోదండపాణి. యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని మేకర్లు…

పాడైపోయిన కోవిడ్‌ టెస్టుల బస్సు – పట్టించుకునేదెవరు ?

Apr 9,2024 | 13:40

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : కోవిడ్‌-19 సమయంలో కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నరసాపురం పట్టణానికి అన్ని వసతులతో కూడిన బస్సును అందించింది. కరోనా…

టిడిపిలో గుర్తింపు లేదు..  వైసిపిలో చేరుతున్నా

Apr 9,2024 | 20:26

 మాజీ ఎమ్మెల్యే ఆర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి ప్రజాశక్తి-రాయచోటి (అన్నమయ్య జిల్లా) : తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేసే వారికి గుర్తింపు రావడంలేదని మాజీ ఎమ్మెల్యే అర్‌.రమేష్‌ కుమార్‌రెడ్డి…

పండగ వేళ పూరిల్లు దగ్ధం – నడిరోడ్డునపడ్డ కుటుంబం

Apr 9,2024 | 13:27

దేవరాపల్లి (అనకాపల్లి) : పండగ వేళ … దేవరాపల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పూరిల్లు దగ్ధమవ్వడంతో కట్టుబట్టలతో దంపతులు, వారి కుమారుడు నడిరోడ్డునపడ్డారు. దేవరాపల్లి మండల కేంద్రంలో మంగళవారం…

భిన్నత్వంలో ఏకత్వ స్ఫూర్తికి ప్రతిబింబం ఉగాది వేడుకలు : సీతారాం ఏచూరి

Apr 9,2024 | 13:24

న్యూఢిల్లీ   :   తెలుగు ప్రజలకు సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉగాది, చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మరాఠీలు గుడి పడ్వా పేరుతో, మణిపూర్‌లోని…

సూర్యాపేట రోడ్డు ప్రమాదంలో ఐదుకు చేరిన మృతుల సంఖ్య

Apr 9,2024 | 12:30

హైదరాబాద్‌ : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అంజనపురి కాలనీ వద్ద గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మఅతుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి…

బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగింపు

Apr 9,2024 | 23:15

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్‌ కస్టడీని ఈ నెల 23 వరకు కోర్టు పొడిగించింది.…

మల్లన్న దర్శనానికి పోటెత్తిన యాత్రికులు

Apr 9,2024 | 12:07

శ్రీశైలం : ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీశైలం మల్లన్న దర్శనానికి యాత్రికులు పోటెత్తారు. మల్లన్న, భ్రమరాంబికా దేవిలను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటకు చెందిన యాత్రికులు…

రాజీవ్‌ రతన్‌ మృతిపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి

Apr 9,2024 | 11:45

హైదరాబాద్‌ : సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజీవ్‌ రతన్‌ మృతిపై సీఎం రేవంత్‌ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజీవ్‌ రతన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి…