లేటెస్ట్ న్యూస్

  • Home
  • టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ తొలిరోజు ప్రశాంతం

లేటెస్ట్ న్యూస్

టెన్త్‌, ఇంటర్‌ సప్లిమెంటరీ తొలిరోజు ప్రశాంతం

May 25,2024 | 08:20

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదో తరగతి, ఇంటర్మీడియట్‌ సప్లిమెంటరీ పరీక్షలు తొలిరోజైన శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. పదో తరగతి విద్యార్థులకు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45…

విశాఖకు సైబర్‌ నేరాల బాధితులు

May 25,2024 | 08:19

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : దళారుల మాటలు నమ్మి ఉపాధి కోసం కంబోడియాకు వెళ్లి సైబర్‌ నేరగాళ్ల చేతుల్లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన 27 మంది…

అటకెక్కిన ఆధునీకరణ..!

May 25,2024 | 08:12

ఉమ్మడి గోదావరి జిల్లాల డెల్టాల ఆధునికీకరణ పనులకు తిలోదకాలు ప్రణాళికలు సిద్ధం చేసినా అనుమతివ్వని ప్రభుత్వం మెరకదేరి ప్రతియేటా పంట నష్టం ప్రజాశక్తి – ఏలూరు, రాజమహేంద్రవరం…

ఉక్కు కార్మికులపై విద్యుత్‌ భారం

May 25,2024 | 08:10

యూనిట్‌ ఛార్జీ 50 పైసల నుంచి రూ.ఎనిమిదికి పెంపు స్టీల్‌ప్లాంట్‌ ప్రధాన పరిపాలన భవనం వద్ద ధర్నా ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌…

బిజెపి తప్పుడు ప్రచారాలకు హద్దేముంది? : నవీన్‌ పట్నాయక్‌ ఎద్దేవా

May 24,2024 | 23:52

భువనేశ్వర్‌ : బిజెపి తప్పుడు ప్రచారాలకు హద్దేలేకుండా పోతోందని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ శుక్రవారం విమర్శించారు. తన ఆరోగ్యంపైనా కాషాయ పార్టీ దుష్ప్రాచారం చేస్తోందని ఆయన…

గాజాలో మానవ హక్కుల ఉల్లంఘన

May 24,2024 | 23:42

200 మందికిపైగా ఇయు సిబ్బంది లేఖ బ్రసెల్స్‌: గాజాలో మానవ హక్కుల ఉల్లంఘనపై యూరోపియన్‌ యూనియన్‌లోని వివిధ సంస్థలకు చెందిన 200మందికిపైగా సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు.…

గుండెపోటుతో యుటిఎఫ్‌ నాయకులు మహబూబ్‌ అలీ మృతి

May 24,2024 | 22:52

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : గుండెపోటుతో తెలంగాణ యుటిఎఫ్‌ ఆడిట్‌ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ మహబూబ్‌ అలీ మృతి చెందారు. మహుబూబ్‌ అలీ కూతురు పెళ్లి…

ఐఎఎస్‌ల ఎంపిక ఇంటర్వ్యూలు నిబంధనలకు విరుద్ధం

May 24,2024 | 22:49

యుపిఎస్‌సి ఛైర్మన్‌కు చంద్రబాబు లేఖ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర కేడర్‌ అధికారులను ఐఎఎస్‌లుగా ఎంపిక చేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌ జవహర్‌రెడ్డి…

ఎసిఎ అంబుడ్స్‌మన్‌, ఎథిక్స్‌ ఆఫీసరుగా జస్టిస్‌ ప్రవీణ్‌ కుమార్‌

May 24,2024 | 22:48

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఎసిఎ) అంబుడ్స్‌మన్‌గా రాష్ట్ర హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఎసిఎ ఎథిక్స్‌ ఆఫీసరుగా కూడా…