లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు కీలకమైనవి: మంత్రి అమర్‌నాథ్‌

లేటెస్ట్ న్యూస్

ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌కు కీలకమైనవి: మంత్రి అమర్‌నాథ్‌

Mar 7,2024 | 15:17

అమరావతి: ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్‌ కు కీలకమైనవి అని, ఈ ఎన్నికల్లో అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. సీఎంగా వైఎస్‌…

రేపు ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా మధ్య మెట్రోకి శంకుస్థాపన

Mar 7,2024 | 14:58

హైదరాబాద్‌ : ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా మధ్య మెట్రో మార్గానికి ఫారుక్‌నగర్‌ బస్‌డిపో వద్ద సీఎం రేవంత్‌ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్‌ – ఫలక్‌నుమా…

రూ. 50 లక్షల వాహలా డబ్బు సీజ్‌

Mar 7,2024 | 14:52

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో రూ. 50 లక్షల హవాలా డబ్బును సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి…

Women’s Health : మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే..?

Mar 7,2024 | 15:03

ఇంటర్నెట్‌డెస్క్‌ : మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబంతోపాటు, సమాజం కూడా బాగుంటుంది. కుటుంబంలో ఎంతో కీలకపాత్ర వహించే మహిళలు మాత్రం తమ ఆరోగ్యంపట్ల నిర్లక్ష్యం వహిస్తారు. దీంతో…

ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌ భూమిపూజ

Mar 7,2024 | 14:41

హైదరాబాద్‌ : రాజీవ్‌ రహదారిపై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం ఉదయం భూమి పూజ చేశారు. ఈ సికింద్రాబాద్‌ అల్వాల్‌ టిమ్స్‌ సమీపంలో…

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది : వైఎస్‌ షర్మిల

Mar 7,2024 | 14:31

అమరావతి: వ్యక్తిగత కారణాల వల్ల తాను ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. అలా అనుకుంటే 2019లోనే ఇక్కడ అడుగు పెట్టేదాన్ని…

ఒంటిపూట బడుల షెడ్యూల్‌ విడుదల

Mar 7,2024 | 14:26

హైదరాబాద్‌: ఎండల తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్రం లో ఒంటి పూట బడుల షెడ్యూల్‌ ని విడుదల చేసింది…

ముద్రగడ చేరికపై కొలిక్కిరాని చర్చలు 

Mar 7,2024 | 13:55

ముద్రగడను వైసీపీలోకి ఆహ్వానించిన మిథున్ రెడ్డి పలు రాజకీయ అంశాలపై చర్చ ప్రజాశక్తి – కిర్లంపూడి : మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం…

ఎమ్మెల్సీల నియామకంపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

Mar 7,2024 | 13:10

హైదరాబాద్‌ : గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల నియామకంపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లను నియమిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన గెజిట్‌ను…