లేటెస్ట్ న్యూస్

  • Home
  • బిజెపితో స్నేహం కోసం రాష్ట్రం తాకట్టు

లేటెస్ట్ న్యూస్

బిజెపితో స్నేహం కోసం రాష్ట్రం తాకట్టు

Apr 13,2024 | 22:07

– భూమి పూజకే ‘ఉక్కు’ పరిమితం – సిఎం జగన్‌పై విమర్శలు గుప్పించిన వైఎస్‌.షర్మిల ప్రజాశక్తి – వైఎస్‌ఆర్‌ జిల్లా యంత్రాంగం :బిజెపితో స్నేహం కోసం పోలవరం…

ఓట్ల కోసం మా ఊరు రావొద్దు

Apr 13,2024 | 22:01

– ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఫ్లెక్సీలు ప్రజాశక్తి-సిఎస్‌పురం రూరల్‌ (ప్రకాశం జిల్లా):’మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం.. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు, ఓట్లు అడిగేందుకు మా ఊరికి ఎవ్వరూ రావొద్దు’ అని…

మిమ్స్‌ ఉద్యోగుల పోరాటం స్ఫూర్తిదాయకం

Apr 13,2024 | 20:50

– సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సుబ్బ రామమ్మ – విశాఖ సెంట్రల్‌ జైల్‌ నుంచి విడుదలైన కార్మికలకు ఘన స్వాగతం ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :మిమ్స్‌ యాజమాన్య నిరంకుశత్వాన్ని,…

సీతారాముల కల్యాణానికి పసుపు తయారు

Apr 13,2024 | 20:35

ప్రజాశక్తి- ఒంటిమిట్ట :వైఎస్‌ఆర్‌ జిల్లా ఒంటిమిట్ట సీతారాముల కల్యాణ మహోత్సవాలు ‘హరిధ్రా ఘటనం’తో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని ఈ ఏడాది తొలిసారిగా టిటిడి ప్రవేశపెట్టింది. ఈ…

‘ఇండియా’ వేదికకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి మద్దతు

Apr 13,2024 | 20:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కేంద్రంలో బిజెపిని, రాష్ట్రంలో దాని పొత్తు, తొత్తు పార్టీలను ఓడించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ వేదికకు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.…

కౌలు రైతు ఆత్మహత్య

Apr 13,2024 | 20:22

ప్రజాశక్తి- మేడికొండూరు (గుంటూరు జిల్లా) :అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు…

చరణ్‌, జాన్వీ ఆ సీక్వెల్‌ చేయాలి- చిరంజీవి

Apr 13,2024 | 19:35

‘జగదేక వీరుడు.. అతిలోక సుందరి’ రెండోభాగంలో రామ్‌చరణ్‌తేజ్‌, జాన్వీ కపూర్‌ నటిస్తే చూడాలనేది తన కల అని, దాని కోసం ఎదురుచూస్తున్నానని టాలీవుడ్‌ హీరో చిరంజీవి వ్యాఖ్యానించారు.…

19న ‘టెనెంట్‌’ సినిమా విడుదల

Apr 13,2024 | 19:33

కమెడియన్‌, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా తన కంటే ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యం రాజేష్‌ హీరోగా ‘టెనెంట్‌’ సినిమాలో నటిస్తున్నాడు. శనివారం నాడు ఈ సినిమాకు ట్రైలర్‌ను…

‘దర్శిని’ పాటలు బాగున్నాయ్

Apr 13,2024 | 19:30

వి4 సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై డాక్టర్‌ ఎల్‌వి సూర్యం నిర్మాతగా, డాక్టర్‌ ప్రదీప్‌ అల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘దర్శిని’. వికాస్‌, శాంతి హీరో హీరోయిన్లుగా నటించారు.…