లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఐఎంటిలో హెచ్‌ఆర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌

లేటెస్ట్ న్యూస్

ఐఎంటిలో హెచ్‌ఆర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌

Jan 23,2024 | 08:11

హైదరాబాద్‌ : ఐఎంటి హైదరాబాద్‌లో హెచ్‌ఆర్‌ లీడర్‌షిప్‌ కాన్‌క్లేవ్‌-2024ను నిర్వహించారు. ఆ సంస్థ హ్యూమన్‌ రిసోర్స్‌ క్లబ్‌ సినర్జీ కీలక పాత్ర పోశించిన ఈ సదస్సును ‘ఎంపవరింగ్‌…

బెడిసికొట్టిన సోనీ-జీ ఒప్పందం.. రూ.80వేల కోట్ల డీల్‌ రద్దు

Jan 23,2024 | 08:11

న్యూఢిల్లీ : జపనీస్‌ సంస్థ జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌, సోనీ పిక్చర్స్‌ నెట్‌వర్క్స్‌ ఇండియా మధ్య కుదురిన ఒప్పందం అనుహ్యాంగా బెడిసికొట్టింది. దీంతో 10 బిలియన్‌ డాలర్ల…

పట్టాలు తప్పిన గూడ్స్‌.. తప్పిన పెను ప్రమాదం

Jan 23,2024 | 08:10

ప్రజాశక్తి-శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : గూడ్స్‌ రైలు పట్టాలు తప్పిన ఘటన ప్రకాశం జిల్లా శింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో సోమవారం జరిగింది. నెల్లూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఖాళీ…

ఎయిరిండియాలోకి కొత్త ఎయిర్‌బస్‌ ఎ350-900

Jan 23,2024 | 08:10

న్యూఢిల్లీ : ఎయిరిండియా కొత్తగా కొనుగోలు చేసిన ఎయిర్‌బస్‌ ఎ350-900 వాణిజ్య సేవలను ప్రారంభించింది. ఈ విమానాన్ని దేశంలోనే తొలిసారి ఎయిరిండియా ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌లో జరిగిన వింగ్స్‌…

అస్సాంతో రంజీట్రోఫీ.. ఆంధ్ర ఘన విజయం

Jan 23,2024 | 08:09

డిస్పూర్‌(అస్సాం): ఎలైట్‌ గ్రూప్‌-బిలో అస్సాంతో జరుగుతున్న రంజీట్రోఫీ మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌ జట్టు ఘన విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 5వికెట్ల నష్టానికి 81పరుగులతో సోమవారం ఆటను కొనసాగించిన…

చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలి : చింతా మోహన్‌

Jan 23,2024 | 08:09

 ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి : చిరంజీవి మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్‌ చింతా మోహన్‌ తెలిపారు. రాజమహేంద్రవరం ప్రెస్‌…

ఉద్రిక్తంగా బిఆర్‌టిఎస్‌ రోడ్డు

Jan 23,2024 | 08:09

 అడ్డంకులు అధిగమించి నిరసన తెలిపిన అంగన్‌వాడీలు బలవంతంగా అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాలకు తరలింపు మద్దతు తెలపడానికి వచ్చిన మధు, నరసింగరావు తదితరుల అరెస్ట్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో…

ధనరాజ్‌ దర్శకత్వంలో సముద్రఖని

Jan 22,2024 | 20:37

ధనరాజ్‌ మొదటిసారి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో ప్రముఖ నటుడు సముద్రఖని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. స్లేట్‌ పెన్సిల్‌ స్టోరీస్‌ బ్యానర్‌పై ప్రభాకర్‌ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు…

‘మస్తు షేడ్స్‌ ఉన్నారు రా’ అంటున్న అభినవ్‌

Jan 22,2024 | 20:26

‘ఈ నగరానికి ఏమైంది’, ‘మీకు మాత్రమే చెబుతా’, ‘సేవ్‌ టైగర్‌’ చిత్రాల్లో కమెడియన్‌గా నటించిన అభినవ్‌ గోమఠం హీరోగా ‘మస్తు షేడ్స్‌ ఉన్నారు రా’ చిత్రం తెరకెక్కుతోంది.…