ఎమ్మెల్యే పిన్నెల్లిపై సీఈసీ సీరియస్.. అరెస్ట్ చేయాలని ఆదేశాలు
ప్రజాశక్తి-అమరావతి : మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్ నంబర్ 202తో పాటు 7 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.…
ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి భండారా : మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై విషాదం చోటుచేసుకుంది. నావెగావ్ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ…
తాడేపల్లిగూడెం (ఏలూరు) : సర్వర్ పనిచేయడం లేదని సహకార బ్యాంకు తలుపులు మూసేశారు. ఏమీ చేయలేని దుస్థితిలో రైతులంతా బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నారు. బుధవారం ఉదయం…
ప్రజాశక్తి-తిరుమల : తెలంగాణ సీఎంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా…
తిరుపతి సిటీ : ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో…
తిరుపతి : తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం మూడు ప్రత్యేక విమానాలను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్ 2024 అడ్మిషన్ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను…
న్యూఢిల్లీ : ఆమాద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన…