లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఎమ్మెల్యే పిన్నెల్లిపై సీఈసీ సీరియస్.. అరెస్ట్ చేయాలని ఆదేశాలు

లేటెస్ట్ న్యూస్

ఎమ్మెల్యే పిన్నెల్లిపై సీఈసీ సీరియస్.. అరెస్ట్ చేయాలని ఆదేశాలు

May 22,2024 | 16:46

ప్రజాశక్తి-అమరావతి : మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్‌ నంబర్‌ 202తో పాటు 7 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంలను ధ్వంసం చేయడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.…

హైవేపై విషాదం.. కారు ఢీకొని పెద్ద పులి మృతి.. వీడియో వైరల్‌

May 22,2024 | 11:19

 ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి భండారా : మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై విషాదం చోటుచేసుకుంది. నావెగావ్‌ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ…

సహకార బ్యాంకు వద్ద అన్నదాతల అసహనం

May 22,2024 | 11:17

తాడేపల్లిగూడెం (ఏలూరు) : సర్వర్‌ పనిచేయడం లేదని సహకార బ్యాంకు తలుపులు మూసేశారు. ఏమీ చేయలేని దుస్థితిలో రైతులంతా బ్యాంకు ముందు పడిగాపులు కాస్తున్నారు. బుధవారం ఉదయం…

ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తా : సీఎం రేవంత్‌ రెడ్డి

May 22,2024 | 10:39

ప్రజాశక్తి-తిరుమల : తెలంగాణ సీఎంగా ఏపీ సీఎంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. బుధవారం ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా…

బోల్తాపడ్డ ట్రావెల్స్‌ బస్సు – డ్రైవర్‌ మృతి – 10మందికి తీవ్రగాయాలు

May 22,2024 | 10:30

తిరుపతి సిటీ : ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్‌ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ సిఎం

May 22,2024 | 09:44

తిరుపతి : తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి…

హజ్‌ యాత్రకు మూడు ప్రత్యేక విమానాలు

May 22,2024 | 09:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం మూడు ప్రత్యేక విమానాలను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం…

23 నుంచి పాలిసెట్‌ అడ్మిషన్స్‌

May 22,2024 | 09:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌ 2024 అడ్మిషన్‌ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను…

స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో విచారణ వేగవంతం

May 22,2024 | 09:17

న్యూఢిల్లీ : ఆమాద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన…