లేటెస్ట్ న్యూస్

  • Home
  • మిమ్స్‌ ఉద్యోగుల హక్కులు కాలరాయడం తగదు – సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వైవి

లేటెస్ట్ న్యూస్

మిమ్స్‌ ఉద్యోగుల హక్కులు కాలరాయడం తగదు – సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వైవి

Feb 10,2024 | 20:01

ప్రజాశక్తి-నెల్లిమర్లమిమ్స్‌ :యాజమాన్యం ఆ సంస్థ ఉద్యోగులు, కార్మికుల హక్కులు కాలరాయడం తగదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ…

నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలి

Feb 10,2024 | 19:59

– గోదావరి బాలోత్సవం ప్రారంభ సభలో జెసి తేజ్‌భరత్‌ – విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీయాలి : ఎమ్మెల్సీ ఐవి ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి:చారిత్రక రాజమహేంద్రవరంలో జరుగుతున్న…

వికటించిన ఇంజక్షన్‌ – ఏడుగురు చిన్నారులకు అస్వస్థత

Feb 10,2024 | 20:03

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (కృష్ణా):ఇంజక్షన్‌ వికటించి ఏడుగురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జలుబు, దగ్గుతో…

స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం దుర్మార్గం

Feb 10,2024 | 20:06

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం):వేలాదిమందికి ఉపాధి కల్పిస్తూ, రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడం దుర్మార్గమని విశాఖ ఉక్కు పరిరక్షణ…

‘చౌర్య పాఠం’తో నిర్మాతగా …

Feb 10,2024 | 19:18

దర్శకుడు త్రినాధరావు నక్కిన నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కించారు. నక్కిన నెరేటివ్స్‌ బ్యానర్‌పై నిఖిల్‌ గొల్లమారి దర్శకత్వంలో ఇంద్ర రామ్‌ కథానాయకుడిగా ఈ సినిమా లాంచ్‌ అయింది.…

భూతద్ధం భాస్కర్‌ నారాయణ

Feb 10,2024 | 19:19

శివ కందుకూరి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’ పురుషోత్తం రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్నేహాల్‌, శశిధర్‌, కార్తీక్‌ సంయుక్తంగా…

సితార పేరుతో మోసాలు చేస్తున్నారు

Feb 10,2024 | 19:06

మహేశ్‌బాబు కూతురు సితార పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నట్లుకు పోలీసులు ఫిర్యాదు అందింది. నకిలీ ఖాతాలు తెరిచి ఇన్వెస్ట్‌మెంట్‌, ట్రేడింగ్‌ లింకులను ప్రజలకు పంపుతున్నట్లు…

పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 14 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయనున్న ఆప్‌

Feb 10,2024 | 17:22

చండీగఢ్‌ : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) పంజాబ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో 14 స్టీలకు పోటీ చేయనున్నట్లు ఆప్‌ పార్టీ చీఫ్‌ అరవింద్‌…

ఏఐ క్లౌడ్ సమ్మిట్ కు విశేష స్పందన

Feb 10,2024 | 17:29

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : డీప్ టెక్ నైపునణ్య ఫౌండేషన్ అద్వర్యంలో విశాఖపట్నంలోని విఎంఆర్దిఏ చిల్డ్రన్స్ ఏరియాలో ఏఐ క్లౌడ్ సమ్మిట్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…