లేటెస్ట్ న్యూస్

  • Home
  • బిఆర్‌ఎస్‌ నియంత పోకడలే అధికారం కోల్పోవడానికి కారణం : కోదండరామ్‌

లేటెస్ట్ న్యూస్

బిఆర్‌ఎస్‌ నియంత పోకడలే అధికారం కోల్పోవడానికి కారణం : కోదండరామ్‌

Jan 12,2024 | 15:39

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ పాలనలో ఆంక్షలు, భయం చూశామని.. ఇప్పుడు తల మీద భారం తగ్గినట్లు అనిపిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఇప్పుడు స్వేచ్ఛగా…

ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అవకతవకలపై మంత్రి తుమ్మల సమీక్ష

Jan 12,2024 | 15:25

ఖమ్మం : రైతులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం మిర్చి మార్కెట్‌లో అవకతవకలపై మార్కెట్‌ కార్యాలయంలో…

అభిమానులతో ‘గుంటూరు కారం’ మూవీ చూసిన మహేష్‌

Jan 12,2024 | 15:35

హైదరాబాద్‌ : సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటించిన ‘గుంటూరు కారం’ సంక్రాంతి కానుకగా జనవరి 12న శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను మహేష్‌బాబు హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌…

మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో ఊరట

Jan 12,2024 | 15:10

అమరావతి: మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎస్టీ కాదని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది.…

రేేపటి నుంచి ఐనవోలు మల్లన్న జాతర ఉత్సవాలు ప్రారంభం

Jan 12,2024 | 14:58

హనుమకొండ: రేపు హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లన్న జాతర ధ్వజారోహణంతో మల్లన్న ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదివారం 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ…

నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌లు.. హైకోర్టుకు టీడీపీ ఎమ్మెల్యే

Jan 12,2024 | 14:48

అమరావతి: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌ బూత్‌ లు ఏర్పాటు అయ్యాయంటూ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.…

ఎల్‌ఇటి వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్‌ అబ్దుల్‌ మృతి :యుఎన్‌

Jan 12,2024 | 14:51

 జెనీవా :   లష్కరే తొయిబా (ఎల్‌ఇటి) వ్యవస్థాపకుల్లో ఒకరైన హఫీజ్‌ అబ్దుల్‌ సలామ్‌ బుట్టావి మరణించినట్లు శుక్రవారం ఐక్యరాజ్యసమితి (యుఎన్‌) ధృవీకరించింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం కస్టడీలో ఉన్న…

పందెం కోడి వేలంలో ట్విస్ట్‌.. వేలం ఆపాలని ఆర్టీసీ అధికారులకు బాధితుడి వేడుకోలు

Jan 12,2024 | 14:41

రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడు రోజుల క్రితం కరీంనగర్‌లో ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడి వేలం పాటను ఆపాలని ఆర్టీసీ డిపో…

నేడు మధ్యాహ్నం ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

Jan 12,2024 | 14:34

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆయన బయలుదేరనున్నారు. తెలంగాణకు నిధులు, ఇతర కేటాయింపుల కోసం…