లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఉద్యోగ సంఘాలతో మంత్రుల అత్యవసర భేటీ

లేటెస్ట్ న్యూస్

ఉద్యోగ సంఘాలతో మంత్రుల అత్యవసర భేటీ

Feb 23,2024 | 12:39

అమరావతి : జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రుల కమిటీ చర్చలు చేపట్టింది. డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 27న చలో విజయవాడకు…

నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్‌?.. షర్మిలకు మంత్రి రోజా కౌంటర్‌

Feb 23,2024 | 12:26

తిరుమల: ఏపీ పీసీసీ చీఫ్‌ షర్మిలకు మంత్రి రోజా కౌంటరిచ్చారు. ‘నాలుగున్నరేళ్లు ఎక్కడున్నావ్‌..? తెలంగాణ బిడ్డను అని చెప్పుకుని.. ఇప్పుడు ఏపీ గురించి హడావిడి చేస్తున్నారని షర్మిలపై…

ఎపి సిఎం జగన్‌ పై ఎంపి రఘురామ ఈసీకి ఫిర్యాదు

Feb 23,2024 | 11:33

అమరావతి : ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ … కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపి రఘురామ ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత భద్రత పేరుతో…

ఏలూరులో వామపక్షాల ధర్నా

Feb 23,2024 | 11:14

ఏలూరు : ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల పట్ల మోడీ నిరంకుశ విధానాన్ని నిరసిస్తూ … వామపక్షాల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌ వద్ద శుక్రవారం…

నాలుగు కంపెనీల్లో 67వేల ఉద్యోగులపై వేటు

Feb 23,2024 | 11:12

న్యూఢిల్లీ :   భారత్‌లోని నాలుగు అతిపెద్ద టెక్‌ కంపెనీలు గడిచిన ఒక్క ఏడాదిలోనే 67,000 పైగా ఉద్యోగులను రోడ్డున పడేశాయని ఓ రిపోర్టులో వెల్లడయ్యింది.  ఆర్థిక మందగమనం…

భారీగా తగ్గిన కేంద్ర నిధులు

Feb 23,2024 | 11:08

 జనవరి లెక్కలు తేల్చిన పిఏజి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి –  అమరావతి : ఈ ఆర్థిక సంవత్సరంలో 10 నెలలు గడిచిపోయాయి. అయితే ఆదాయం మాత్రం ఆశించిన…

రైతుల ప్రాణాలు తీస్తున్న బిజెపిని గద్దెదించండి

Feb 23,2024 | 10:54

 ‘సిపిఎం జన శంఖారావం’ ప్రారంభోత్సవంలో శ్రీనివాసరావు విజయవాడ సెంట్రల్‌లో బాబూరావు పాదయాత్ర ప్రజాశక్తి – అజిత్‌సింగ్‌నగర్‌ (విజయవాడ) :    కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్రంలోని బిజెపి…

టమోటా ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏదీ ?

Feb 23,2024 | 10:18

ప్రతిపక్ష హోదాలో జగన్‌ హామీ మూడేళ్ల తరువాత భూమిపూజ ప్రారంభం కాని పనులు సీమ రైతుల ఎదురుచూపులు ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : కర్నూలు జిల్లా పత్తికొండలో ఏర్పాటు…

ఢిల్లీ సీట్ల పంపకం కొలిక్కి..!

Feb 23,2024 | 10:11

ఆప్‌ నాలుగు.. కాంగ్రెస్‌ మూడు లోక్‌సభ స్థానాల్లో పోటీ మరో నాలుగు రాష్ట్రాల్లో కూడా.. త్వరలో ప్రకటించే అవకాశం న్యూఢిల్లీ : ఇండియా వేదికలో భాగస్వాములైన కాంగ్రెస్‌,…