లేటెస్ట్ న్యూస్

  • Home
  • ఎలుకా కొరకకే ప్లీజ్‌ ..

లేటెస్ట్ న్యూస్

ఎలుకా కొరకకే ప్లీజ్‌ ..

Mar 6,2024 | 10:26

కేజీబీవీలో విద్యార్థుల పాట్లు వరుస ఎలుక కాట్లుతో బెంబేలు మంగళవారం స్థానిక ఆసుపత్రిలో చికిత్స ఎలుకల నియంత్రణలో అధికారుల చర్యలు శూన్యం ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : పగలంతా తరగతి…

నిరాశా నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న యువతరం

Mar 6,2024 | 10:36

 నిరుద్యోగం, ధరాఘాతం, ద్రవ్యోల్బణంపై ఆందోళన మత సంబంధాల్లో పురోగతిపైనా పెదవి విరుపు న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గత సంవత్సరం డిసెంబరులో నిర్వహించిన యూగవ్‌-మింట్‌-సీపీఆర్‌…

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి : సినీనటుడు సుమన్‌

Mar 6,2024 | 10:20

ప్రజాశక్తి – వీరఘట్టం (పార్వతీపురం మన్యం జిల్లా) : విద్యాభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని సినీ నటుడు సుమన్‌ అన్నారు. వీరఘట్టం మండలంలోని కత్తులకవిటి జిల్లా…

ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణం

Mar 6,2024 | 10:15

కుటుంబపాలన ప్రజాస్వామ్యానికి విరోధి పటేల్‌గూడ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : ప్రపంచానికి భారతదేశం ఆశా కిరణంగా మారిందని ప్రధాని నరేంద్ర మోడీ…

సరిహద్దు చెక్‌పోస్టులో 4కిలోల బంగారం పట్టివేత

Mar 6,2024 | 10:14

ప్రజాశక్తి-చిత్తూరుడెస్క్‌ : చిత్తూరులోని తడుకుపేట చెక్‌పోస్టు వద్ద మంగళవారం నిర్వహించిన తనిఖీలో నగరి సీఐ సురేష్‌, రెవిన్యూ సిబ్బంది 4కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఐ…

ధర్మవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నేనే : పరిటాల శ్రీరామ్‌

Mar 6,2024 | 10:12

ప్రజాశక్తి-ధర్మవరం టౌన్‌ : ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేది తానే అని పరిటాల శ్రీరామ్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం…

మంత్రి గుమ్మనూరు బర్తరఫ్‌ – గెజిట్‌ విడుదల చేసిన ప్రభుత్వం

Mar 6,2024 | 10:10

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో  : మంత్రివర్గం నుంచి కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్‌ను బర్తరఫ్‌ చేశారు. ముఖ్యమంత్రి సిఫార్సుకు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఆమోదముద్ర వేశారు.…

కొండను వదిలిపారిపోయిన చిరుత

Mar 6,2024 | 09:36

ప్రజాశక్తి – రామసముద్రం (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలోని వాళీశ్వర స్వామి కొండ ప్రాంతంలో కొన్నిరోజులుగా సంచరిస్తూ ఉన్న చిరుత మంగళవారం…

కర్ణాటక డిప్యూటీ సిఎం శివకుమార్‌పై మనీలాండరింగ్‌ కేసు కొట్టివేత

Mar 6,2024 | 09:02

న్యూఢిల్లీ : కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పిసిసి చీఫ్‌ డి.కె. శివకుమార్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) నమోదు చేసిన మనీలాండరింగ్‌ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.…