లేటెస్ట్ న్యూస్

  • Home
  • హాకీ ఇండియా సీఈఓ ఎలీనా రాజీనామా

లేటెస్ట్ న్యూస్

హాకీ ఇండియా సీఈఓ ఎలీనా రాజీనామా

Feb 28,2024 | 10:31

న్యూఢిల్లీ: హాకీ ఇండియా (హెచ్‌ఐ)కు 13 ఏళ్లుగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా వ్యవహరిస్తున్న ఎలీనా నార్మన్‌ రాజీనామా చేసింది. ఇటీవలే మహిళల జట్టు చీఫ్‌ కోచ్‌…

ప్రబీర్‌ ఆరోగ్యంపై ఎయిమ్స్‌ వైద్యులతో పరిశీలన

Feb 28,2024 | 10:01

సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ : న్యూస్‌ క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ ఆరోగ్య పరిస్థితి ఎలా వుందో పరీక్షించి, నిర్ధా రించేందుకు డైరెక్టర్ల బోర్డును నియమించా ల్సిందిగా…

రాందేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు మండిపాటు

Feb 28,2024 | 09:56

పతాంజలి తప్పుడు ప్రకటనలపై ఆగ్రహం న్యూఢిల్లీ : బడా వ్యాపారవేత్త, యోగా గురు రాందేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే…

 గగన్‌యాన్‌ వ్యోమగాములు వీరే..ప్రధాని సమక్షంలో ఇస్రో ప్రకటన

Feb 28,2024 | 09:40

తిరువనంతపురం:2025లో భారత్‌ నిర్వహించనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్‌ శిక్షణ కోసం ఎంపిక చేసిన వ్యోమగాములను మంగళవారం ఇస్రో ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌ కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

Feb 28,2024 | 09:38

ఛత్తీస్‌గఢ్‌ :ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌ కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా చోటేతుంగాలి అటవీ ప్రాంతంలో మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ…

పేదలపై పోలీసుల బీభత్సకాండ

Feb 28,2024 | 09:37

కరకంబాడిలో గుడిసెల కూల్చివేత, లాఠీఛార్జి సిపిఎం నేతల గృహనిర్బంధం ప్రజాశక్తి- తిరుపతి, అమరావతి బ్యూరో : పేదలపై తిరుపతి పోలీసులు విరుచుకుపడి బీభత్సం సృష్టించారు. గుడిసెలను జెసిబితో…

ప్లాట్ల రద్దు చెల్లదు : హైకోర్టు కీలక ఉత్తర్వులు

Feb 28,2024 | 09:32

ప్రజాశక్తి-అమరావతి : ల్యాండ్‌ పూలింగ్‌ స్కీంలో భాగంగా రాజధాని అమరావతి రైతులకు కేటాయించిన ప్లాట్లను రద్దు చేసి మరోచోట ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. సిఆర్‌డిఎ తీసుకున్న ఈ…

ఇంటింటికి వెళ్లండి

Feb 28,2024 | 09:11

– ఈ 45 రోజులే కీలకం -జరిగిన మంచిని వివరించండి -కార్యకర్తలకు జగన్‌ దిశా నిర్ధేశం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘రానున్న 45 రోజులు మనకు చాలా…

ఎర్రగుట్టలో గుడిసెల తొలగింపు అన్యాయం- సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

Feb 28,2024 | 08:42

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రేణిగుండ కరకంబాడి ఎర్రగుట్టపై ఐదువేల గుడిసెలను బలవంతంగా తొలగించి, అడ్డుకున్న వారిపై లాఠీఛార్జి చేయడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది. ఈ…