మహీంద్రా ట్రాక్టర్స్ నుంచి కొత్త ఓజా3140
హైదరాబాద్ : మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ట్రాక్టర్స్ కొత్తగా ఓజా 3140 మోడల్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరి పంటలకు సంబంధించిన…
హైదరాబాద్ : మహీంద్రా గ్రూపులో భాగమైన మహీంద్రా ట్రాక్టర్స్ కొత్తగా ఓజా 3140 మోడల్ను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని వరి పంటలకు సంబంధించిన…
హైదరాబాద్ : ప్రస్తుత వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఎసి, రిఫ్రిజిరేటర్లు, రూమ్ కూలర్లపై పలు ఆఫర్లను అందిస్తున్నట్లు టాటా గ్రూపులో భాగమైన క్రోమా తెలిపింది. వేసవి…
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని భారీ విద్యుత్ ఉపకరణాల తయారీ సంస్థ భెల్కు ఎన్టిపిసి నుంచి కొత్త ఆర్డర్ దక్కింది. ఎన్టిపిసి నుంచి 1,600 మెగావాట్ల సింగ్రౌలి…
ప్రజాశక్తి – మాచర్ల (పల్నాడు జిల్లా) : సమస్యాత్మక ప్రాంతమైన పల్నాడులో ఎన్నికల వేళ మరో వివాదం తలెత్తింది. మాచర్ల పట్టణంలో టిడిపి కార్యకర్తకు చెందిన కారును…
టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రజాశకి- తిరుపతి టౌన్: ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకుంటే తిరుపతిలో ఓటమి తప్పదని టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు. తిరుపతిలోని ఓ…
విశాఖలో విశ్రాంత ఉద్యోగుల నిరసన ప్రజాశక్తి – గ్రేటర విశాఖ బ్యూరో : షిప్యార్డును ప్రయివేటీకరిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అందులోని ఉద్యోగులకు, పెన్షనర్లకు అన్యాయం జరుగుతుందని…
డిజిపిని తక్షణమే తొలగించాలి : పుల్లారావు ప్రజాశక్తి – చిలకలూరిపేట (పల్నాడు జిల్లా) : పల్నాడు జిల్లా చిలకలూరిపేట బొప్పూడిలో ప్రధాని మోడీ పాల్గొన్న బహిరంగ సభలో…
38వ వార్డు కౌన్సిలర్పై కేసు నమోదు ప్రజాశక్తి-ప్రొద్దుటూరు : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైసిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రచారాన్ని ఎన్నికల అధికారుల బృందం అడ్డుకుంది. మంగళవారం…
ప్రజాశక్తి – బనగానపల్లె : నంద్యాల జిల్లా కోయిలకుంట్ల మండలం ఆమడాల గ్రామానికి చెందిన రైతు బోయ చిన్నతిమ్మయ్య (52) వడదెబ్బకు మంగళవారం మృతి చెందారు. కుటుంబసభ్యులు…