లేటెస్ట్ న్యూస్

  • Home
  • మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి

లేటెస్ట్ న్యూస్

మధ్యవర్తిత్వంతో వివాదాలు పరిష్కరించుకోవాలి

Feb 26,2024 | 08:15

-సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీనరసింహా విజయనగరం జిల్లా కోర్టు భవన సముదాయానికి శంకుస్థాపన ప్రజాశక్తి- విజయనగరం లీగల్‌, కోట :కక్షిదారులు న్యాయం కోసం వేచిచూడాల్సిన అవసరం లేకుండా మధ్యవర్తిత్వం…

రైతు పోరాటాలకు ఊపిరి ‘నాగలీ ఆయుధమే

Feb 26,2024 | 08:15

– కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు – విల్సన్‌రావు రచించిన కవితా సంపుటి ఆవిష్కరణ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ : రైతు సమస్యలపై సానుభూతి చూపడమే కాకుండా…

అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్‌ మృతి

Feb 26,2024 | 08:15

ప్రజాశక్తి-పరిగి :అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్‌ మృతి చెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం కాలువపల్లి శివాలయం సమీపంలోని ఓ మామిడి తోపు వద్ద…

గుండెపోటుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మృతి

Feb 25,2024 | 17:03

  బెంగళూరు :   కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని సురపుర నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్‌ (67)…

సమాచారం లేకుండా విద్యుత్‌ సరఫరా ఆపేస్తే కఠిన చర్యలు: ఎస్పీడీసీఎల్‌

Feb 25,2024 | 16:30

హైదరాబాద్‌ : స్థానికులకు ముందస్తు సమాచారం లేకుండా ఏ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరా నిలిపేసినా, రికార్డులో చూపకుండా ఎల్‌సీలు తీసుకొని పనులు చేపట్టినా సంబంధిత అధికారులు, సిబ్బందిపై…

కుంబ్లే ఆల్‌టైమ్‌ రికార్డును బ్రేక్‌ చేసిన అశ్విన్‌

Feb 25,2024 | 16:56

రాంచీ : టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో కుంబ్లే ఆల్‌టైమ్‌ రికార్డును అశ్విన్‌ బ్రేక్‌ చేసి అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. రాంచీ…

హసరంగపై మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు

Feb 25,2024 | 16:53

శ్రీలంక టీ20 జట్టు కెప్టెన్‌ వనిందు హసరంగపై మూడు మ్యాచ్‌ల సస్పెన్షన్‌ వేటు పడింది. ఆఫ్ఘనిస్తాన్‌తో మూడో టీ20లో ఫీల్డ్‌ అంపైర్‌ లిండన్‌ హన్నిబాల్‌ను దూషించినందుకు గాను…

IND vs ENG Day 3 : మూడో రోజు ముగిసిన ఆట.. గెలుపు దిశగా టీమిండియా

Feb 25,2024 | 16:46

రాంచీ వేదికగా జరుగుతున్న భారత్‌-ఇంగ్లాండ్‌ మధ్య టెస్టు మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసింది. ఈ టెస్టులో టీమిండియా గెలుపు దిశగా పయనిస్తోంది. టీమిండియా గెలవాలంటే ఇంకా…

అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరా: జగ్గారెడ్డి

Feb 25,2024 | 16:20

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణపై ప్రేమతో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించలేదని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. కేవలం రాజకీయం కోసమే పెట్టాడని మండిపడ్డారు. ఆయన ఆదివారం…