లేటెస్ట్ న్యూస్

  • Home
  • హమ్మమ్మో’ పాట విడుదల

లేటెస్ట్ న్యూస్

హమ్మమ్మో’ పాట విడుదల

Apr 25,2024 | 19:01

హీరో అల్లరి నరేష్‌, ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం’ఆ ఒక్కటీ అడక్కు’. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రాజీవ్‌…

బిజెపిని ఓడించాలి….వామపక్ష అభ్యర్థులను గెలిపించాలి

Apr 25,2024 | 19:00

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ మత విద్వేషాలు రెచ్చగొడుతూ, మత ఉన్మాదాన్ని రేపుతున్న బిజెపిని ఓడించాలని, వామపక్ష అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు పిలుపునిచ్చారు.…

విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం సరికాదు

Apr 25,2024 | 17:34

సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం ప్రజాశక్తి-అనకాపల్లి అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో కేంద్ర రక్షణశాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ విద్వేశపూరిత ప్రసంగాన్ని సిపిఎం అనకాపల్లి జిల్లా కమిటీ తీవ్ర…

27 నుంచి జగన్‌ మూడోవిడత యాత్ర?

Apr 25,2024 | 16:42

15 రోజులు : 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా రూట్‌మ్యాప్ అమరావతి : వైసిపి అధినేత, రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో విడత ఎన్నికల…

పాట్నాలోని హోటల్‌లో చెలరేగిన మంటలు.. ఆరుగురు మృతి

Apr 25,2024 | 16:11

పాట్నా :    బీహార్‌ రాజధాని పాట్నాలో గురువారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా, 30 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.…

మేనిఫెస్టో విడుదల చేసిన శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సిపి

Apr 25,2024 | 15:59

ముంబయి :    శరద్‌ పవార్‌ నేతృత్వంలోని నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సిపి) మేనిఫెస్టో విడుదల చేసింది. ‘శపత్‌నామా’ పేరుతో ఆ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్‌…

గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల

Apr 25,2024 | 13:34

హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీజేపీ నయవంచన పేరుతో ఛార్జ్షీట్‌ విడుదల చేశారు. పదేళ్లలో బీజేపీ మోసం-వందేళ్ల…

యూత్‌ కాంగ్రెస్‌ నేతల ఆందోళన.. ఉప్పల్‌ స్టేడియం ఉద్రిక్తత

Apr 25,2024 | 13:08

హైదరాబాద్‌ :ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్‌ సీజన్‌-17 లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌ జరగనుంది. అయితే…

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌దే విజయం : ముప్పాళ్ళ

Apr 25,2024 | 13:01

ప్రజాశక్తి-మంగళగిరి : దేశ వ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ వేదిక విజయం ఖాయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. గురువారం…