లేటెస్ట్ న్యూస్

  • Home
  • వేధింపులను తట్టుకోలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

లేటెస్ట్ న్యూస్

వేధింపులను తట్టుకోలేక ఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య

Dec 19,2023 | 09:58

చారకొండ (నాగల్‌ కర్నూలు) : తోటి విద్యార్థినుల వేధింపులను తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లా చారకొండ మండలంలో జరిగింది. సిఐ సోమ నర్సయ్య…

నాలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఐఎ సోదాలు : ఎనిమిది మంది అరెస్టు

Dec 19,2023 | 09:46

బెంగళూరు : నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) అధికారులు సోమవారం దాడులు నిర్వహించా రు. ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌…

‘జిందాల్‌’తో రహస్య ఒప్పందంపై ఆగ్రహం : పూర్తి వివరాలు బయటపెట్టాలంటూ స్టీల్‌ప్లాంట్‌ కార్మికుల ధర్నా

Dec 19,2023 | 09:42

ప్రజాశక్తి- ఉక్కునగరం (విశాఖపట్నం), అమరావతి బ్యూరో : విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌లో బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3ని నడిపేందుకు జిందాల్‌ సంస్థతో చేసుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఉక్కు…

కేరళ గవర్నర్‌ ఆ పదవికి అనర్హుడు : సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో

Dec 19,2023 | 09:14

ఇండియా న్యూస్‌ నెట్‌వర్క్‌- న్యూఢిల్లీ : కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఆ పదవికి ఏమాత్రం తగడని సిపిఐ(ఎం) విమర్శించింది. పార్టీ పొలిట్‌బ్యూరో సోమవారం ఈ…

ఉద్యోగ భద్రత కల్పించండి

Dec 19,2023 | 08:43

ఎస్‌ఇ కార్యాలయాల ఎదుట విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికుల ధర్నా ప్రజాశక్తి – యంత్రాంగం :తమను రెగ్యులరైజ్‌ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, తెలంగాణలో మాదిరి డైరెక్ట్‌ పేమెంటు…

సమస్యలపై ‘ఉపాధి’ ఫీల్డ్‌ అసిస్టెంట్ల ఆందోళన

Dec 19,2023 | 08:43

ఉద్యోగ భద్రత, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ ప్రజాశక్తి-యంత్రాంగం : ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, మ్యాండెస్‌ విధానం రద్దు…

కళాకారులు, వృద్ధులకు రైల్వే రాయితీలు పునరుద్ధరించండి:ఎంపి శ్రీకృష్ణ దేవరాయలు

Dec 19,2023 | 08:42

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కళాకారులు, వృద్ధులకు రైల్వే ప్రయాణ ఛార్జీల్లో గతంలో ఇచ్చిన మాదిరిగానే రాయితీలను పునరుద్ధరణ చేయాలని కేంద్రాన్ని వైసిపి ఎంపి లావు శ్రీకృష్ణ దేవరాయలు…

దాతల సహకారంతోగుంతలు పూడ్చిన ఆటో డ్రైవర్లు

Dec 19,2023 | 08:42

ప్రజాశక్తి- సింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : అడుగుకో గుంత.. నిత్యం నరకప్రాయం.. ప్రయాణికుల అగచాట్లు…ఆటోల మరమ్మతులు…వైసిపి ప్రభుత్వంలో రహదారుల నరకప్రాయంతో విసిగిపోయిన ఆటో డ్రైవర్లు..దాతల సహకారంతో రహదారులపై…

పనిచేసే ప్రదేశాల్లో విద్యుత్‌ పొదుపు : డిఆర్‌ఎం నరేంద్ర ఎ పాటిల్‌

Dec 19,2023 | 08:41

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: మనం నివశిస్తున్న ఇంటితోపాటు పని ప్రదేశాల్లో ఇంధన పొదుపు పాటించాలని, అందుకోసం అవసరమైన, సమర్థవంతమైన పద్ధతులు అవలంభించాలని విజయవాడ రైల్వే డివిజనల్‌…