లేటెస్ట్ న్యూస్

  • Home
  • లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గణపతినీడి

లేటెస్ట్ న్యూస్

లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గణపతినీడి

Dec 12,2023 | 13:21

అమరావతి : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న నేపథ్యంలో … నారాలోకేష్‌ను వాజీ…

తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు

Dec 12,2023 | 16:29

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రభుత్వం పలువురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయం…

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ డిప్యూటీ సిఎం

Dec 12,2023 | 13:04

ప్రజాశక్తి-తిరుమల : తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆయన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఈవో…

కుప్పం వైపు దూసుకొస్తున్న 70 ఏనుగుల గుంపు

Dec 12,2023 | 12:54

ప్రజాశక్తి-కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పానికి ప్రమాదం ముంచుకు వస్తోంది. కర్ణాటక సరిహద్దుల్లో 70 ఏనుగుల గుంపు హల్‌చల్‌ చేసి కుప్పం వైపు దూసుకొస్తున్నట్టు కర్ణాటక ఫారెస్ట్‌ అధికారులు…

బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌కు మధ్యంతర బెయిల్‌ మంజూరు

Dec 12,2023 | 12:52

కోల్‌కతా : చీటింగ్‌ కేసుకు సంబంధించి బాలీవుడ్‌ నటి జరీన్‌ ఖాన్‌కు కోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది. కోల్‌కతాలోని నార్కెల్‌దంగా పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన చీటింగ్‌…

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి

Dec 12,2023 | 12:27

తెలంగాణ భవన్‌ నిర్మాణంపై మార్చిలోపు నిర్ణయం ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర…

టీఎస్ పీఎస్సీ ఛైర్మన్ కు షాక్.. రాజీనామాను ఆమోదించని గవర్నర్ తమిళిసై

Dec 12,2023 | 12:29

హైదరాబాద్‌: సోమవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన అనంతరం తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఛైర్మన్‌ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ…

సంజయ్ ని తప్పించండి! 

Dec 12,2023 | 11:48

 క్రీడాశాఖ మంత్రికి రెజ్లర్ల వినతి న్యూఢిల్లీ : భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్ష రేసు నుంచి బిజెపి ఎంపి బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ అనుచరుడు సంజయ్…

అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

Dec 12,2023 | 11:39

 ప్రజాశక్తి-హనుమకొండ : అదుపుతప్పిన ఓ ఆర్టీసీ బస్సు పొలాల్లోకి దూసుకెళ్లింది. ఘటన మంగళవారం ఉదయం హనుమకొండ జిల్లా ఓగులపూర్‌ వద్ద చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప…