లేటెస్ట్ న్యూస్

  • Home
  • బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు – తొమ్మిది మంది మృతి

లేటెస్ట్ న్యూస్

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు – తొమ్మిది మంది మృతి

May 9,2024 | 23:52

శివకాశి : తమిళనాడులోని శివకాశీలో ఒక బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఆరుగురు మహిళలతో సహా తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. మరో 13 మంది తీవ్రంగా…

ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపిని ఓడించాలి

May 9,2024 | 23:49

– భువనగిరి రోడ్‌ షోలో తమ్మినేని వీరభద్రం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో:మతోన్మాద, కార్పొరేట్‌ విధానాలతో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపిని చిత్తుగా ఓడించాలని సిపిఐ(ఎం)…

పోలింగ్‌ కేంద్రంలో బిజెపి నేత కుమారుడి జులుం

May 9,2024 | 23:42

పైగా సోషల్‌ మీడియాలో లైవ్‌స్ట్రీమింగ్‌ గుజరాత్‌లోని దాహోద్‌లో రీపోలింగ్‌కు ఇసి ఆదేశం గాంధీనగర్‌ : ఈ నెల 7న జరిగిన మూడోదశ లోక్‌సభ ఎన్నికల సందర్భంగా గుజరాత్‌లో…

‘నేను బతికే ఉన్నా’

May 9,2024 | 23:41

-వారణాసిలో నామినేషన్‌కు యత్నం లక్నో : వారణాసి స్థానానికి ఓ మృతుడు నామినేషన్‌ వేసేందుకు వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సంతోష్‌ మురత్‌ సింగ్‌ అనే వ్యక్తి ‘నేను…

ఆయన కుమారుడిని కానందువల్లే నాకు అవకాశం రాలేదు : అజిత్‌ పవార్‌

May 9,2024 | 23:38

పూణె : ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌పై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన కుమారుడిని కానందువ వల్లే తనకు రాజకీయ అవకాశాలు రాలేదన్నారు.…

ఎన్‌డిఎ పాలనలో ఒరిగిందేమీ లేదు

May 9,2024 | 23:36

– మరో అంటరానితనంపై యుద్ధం తప్పదు – రాజంపేటలో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు హామీ – కళ్యాణదుర్గం, కర్నూలు, రాజంపేట సభల్లో సిఎం జగన్‌ ప్రజాశక్తి –…

కుమారుడితో ఓటు వేయించిన బిజెపి నేత

May 9,2024 | 23:25

భోపాల్‌ : బిజెపి నేత ఒకరు మంగళవారం జరిగిన పోలింగ్‌లో తన బదులు.. తన కుమారుడితో ఓటు వేయించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.…

వైసిపి ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలిచ్చింది?

May 9,2024 | 23:25

– అమరావతి కావాలంటే కూటమిని గెలిపించండి : పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి – వన్‌టౌన్‌ (విజయవాడ) :మైనార్టీల అభ్యున్నతికి కూటమి మ్యానిఫెస్టో తోడ్పడుతుందని, వారికి అండగా ఉంటామని…

ఇండియా వేదికతోనే దేశ భవిష్యత్తు -విసికె పార్టీ నేత తిరుమావళవన్‌

May 9,2024 | 23:22

ప్రజాశక్తి- నెల్లూరు ప్రతినిధి :ఇండియా వేదిక గెలుపుతోనే దేశ భవిష్యత్తు సాధ్యమవుతుందని విడుదలై చిరుతైగల్‌ కట్చి (విసికె) పార్టీ అధ్యక్షులు తిరుమావళవన్‌ అన్నారు. ఇండియా వేదిక ఆధ్వర్యంలో…