లేటెస్ట్ న్యూస్

  • Home
  • మే 3న ‘ప్రసన్న వదనం’

లేటెస్ట్ న్యూస్

మే 3న ‘ప్రసన్న వదనం’

Mar 20,2024 | 18:38

సుహాస్‌ నటిస్తున్న తాజా ప్రాజెక్టు ‘ప్రసన్న వదనం’. ఈ సినిమాకు అర్జున్‌ వైకే దర్శకత్వం వహిస్తున్నారు. పాయల్‌ రాధాకృష్ణ, రాశీ సింగ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మే 3న…

‘ప్రజాకవి కాళోజీ’కి ప్రతిష్టాత్మక అవార్డులు

Mar 20,2024 | 18:36

డాక్టర్‌ ప్రభాకర్‌ జైనీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రజాకవి కాళోజీ’ చిత్రానికి విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. ఇండియన్‌ వరల్డ్‌ ఫిలిం ఫెస్టివల్‌ అవార్డు, 2024లో…

‘ఆర్‌సి-16’ ప్రారంభించేశారు..

Mar 20,2024 | 18:33

రామ్‌ చరణ్‌, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఆర్‌సి-16’ ప్రాజెక్టును బుధవారం ప్రారంభించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సగర్వ సమర్పణలో వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్లపై…

సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులపై కేంద్రం ఫైర్‌

Mar 20,2024 | 17:47

చండీగఢ్‌ : ప్రముఖ గాయకుడు సిద్దు మూసేవాలా 2022లో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సిద్దు మృతితో మానసికంగా ఎంతో కుంగిపోయిన అతని తల్లిదండ్రులు మళ్లీ…

పాలీసెట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ డేట్‌ మారింది..!

Mar 20,2024 | 16:58

హైదరాబాద్‌: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ను వాయిదా వేస్తున్నట్లు సాంకేతిక విద్యాశాఖ పేర్కొంది. షెడ్యూల్‌ ప్రకారం మే 17న పాలీసెట్‌ నిర్వహించాల్సి ఉన్నది.…

అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కలకలం

Mar 20,2024 | 16:51

ప్రజాశక్తి-తిరుమల : శ్రీవారి ఆలయాలనికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్‌ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు…

Earthquake : 5.5 తీవ్రతతో పాకిస్తాన్‌లో భూకంపం

Mar 20,2024 | 16:13

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 5.5గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు…

చంద్రబాబు రాజకీయ వికలాంగుడు.. మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు

Mar 20,2024 | 15:44

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కర్నూల్‌ జిల్లాలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు…

Varun Gandhi : వరుణ్‌గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారా?!

Apr 4,2024 | 14:26

లక్నో : వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి నేత వరుణ్‌గాంధీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. స్వంత పార్టీపైనే విమర్శలు చేయడం వల్ల ఈసారి జరగబోయే…