ముఖ్యమంత్రి జగన్పై 26 కేసులు
ప్రజాశక్తి- కడప ప్రతినిధి : వైసిపి అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిపై 26 కేసులు ఉన్నాయి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా జగన్ తరఫున బాబారు వైఎస్.మనోహర్రెడ్డి…
ప్రజాశక్తి- కడప ప్రతినిధి : వైసిపి అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డిపై 26 కేసులు ఉన్నాయి. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గ వైసిపి అభ్యర్థిగా జగన్ తరఫున బాబారు వైఎస్.మనోహర్రెడ్డి…
తిరువనంతపురం : సీనియర్ కాంగ్రెస్ నేత శశిథరూర్ మరోసారి డ్యాన్స్ చేస్తూ మరోసారి మీడియాలోకి ఎక్కారు. మాజీ కేంద్రమంత్రి, కేరళలోని తిరువనంతపురంకు చెందిన కాంగ్రెస్ ఎంపి అయిన…
రూ.5700 కోట్ల ఆస్తి ఉన్నట్టు అఫిడవిట్లో వెల్లడి ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి: గుంటూరు లోక్సభ టిడిపి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తన ఆస్తి మొత్తం రూ.5700 కోట్లుగా…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మ హత్యకు టిడిపి కుట్ర పన్నిందని ఎపి ఎఫ్డిసి ఛైర్మన్ పోసాని మురళీకృష్ణ ఆరోపించారు. రామ్గోపాల్ వర్మ హత్యకు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : కూల్చివేత సంస్కృతిని మార్చుకోరా? అని వైసిపిని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇళ్ల నిర్మాణాల కూల్చివేతను తీవ్రంగా…
ప్రజాశక్తి-అమరావతి : దళిత యవకుల శిరోముండనం కేసులో విశాఖపట్నం ఎస్సి, ఎస్టి ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలంటూ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సహా 9…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగ్గా లేవని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు టిడిపి ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ పొలిట్బ్యూరో…
చెన్నై : ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించకపోవడం నిర్లక్ష్యం కాదని, హెల్మెట్ ధరించలేదనే కారణంతో ప్రమాద బాధితులకు నష్ట పరిహారాన్ని నిరాకరించకూడదని మద్రాస్ హైకోర్టు స్పష్టం…
పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన టిటిడి ఇఒ ధర్మారెడ్డి ప్రజాశక్తి- ఒంటిమిట్ట (వైఎస్ఆర్ జిల్లా) : వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్టలో సోమవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ…