లేటెస్ట్ న్యూస్

  • Home
  • బోల్తాపడ్డ ట్రావెల్స్‌ బస్సు – డ్రైవర్‌ మృతి – 10మందికి తీవ్రగాయాలు

లేటెస్ట్ న్యూస్

బోల్తాపడ్డ ట్రావెల్స్‌ బస్సు – డ్రైవర్‌ మృతి – 10మందికి తీవ్రగాయాలు

May 22,2024 | 10:30

తిరుపతి సిటీ : ట్రావెల్స్‌ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్‌ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో…

తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్న తెలంగాణ సిఎం

May 22,2024 | 09:44

తిరుపతి : తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి…

హజ్‌ యాత్రకు మూడు ప్రత్యేక విమానాలు

May 22,2024 | 09:23

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రం నుంచి హజ్‌ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం మూడు ప్రత్యేక విమానాలను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్‌ హజ్‌ కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం…

23 నుంచి పాలిసెట్‌ అడ్మిషన్స్‌

May 22,2024 | 09:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌ 2024 అడ్మిషన్‌ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను…

స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో విచారణ వేగవంతం

May 22,2024 | 09:17

న్యూఢిల్లీ : ఆమాద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్‌పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్‌ అయిన…

రైసికి కన్నీటి వీడ్కోలు – తబ్రీజ్‌లో లక్షలాది మంది నివాళి

May 22,2024 | 09:16

– నేడు టెహ్రాన్‌కు భౌతికకాయం – రేపు మషాద్‌లో ఖననం తబ్రీజ్‌ : ప్రియతమ నేతను కడసారి వీక్షించేందుకు లక్షలాది మంది ఇరానీయన్లు తజ్రీజ్‌కు పోటెత్తారు. ఆదివారం…

వారణాసి మినహా అన్నింటా బిజెపికి ఓటమే

May 22,2024 | 09:13

– యుపిలో ‘ఇండియా’ పవనాలు – లాల్‌గంజ్‌ సభలో అఖిలేశ్‌ యాదవ్‌ లక్నో : ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘ఇండియా’ ఫోరం పవనాలు వీస్తున్నాయని సమాజ్‌వాదీ…

తమిళ ప్రజలను అవమానించడమే

May 22,2024 | 09:11

-రత్న భాండాగారం తాళలపై మోడీ వ్యాఖ్యల పట్ల స్టాలిన్‌ ఆగ్రహం చెన్నై: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదంటూ…

హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌పై విచారణ వాయిదా

May 22,2024 | 09:10

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ సతీష్‌ చంద్ర…