బోల్తాపడ్డ ట్రావెల్స్ బస్సు – డ్రైవర్ మృతి – 10మందికి తీవ్రగాయాలు
తిరుపతి సిటీ : ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో…
తిరుపతి సిటీ : ట్రావెల్స్ బస్సు బోల్తాపడటంతో బస్సు డ్రైవర్ మృతి చెందిన ఘటన బుధవారం నెల్లూరులో జరిగింది. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నంబట్టి ప్రాంతంలో…
తిరుపతి : తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి బుధవారం ఉదయం తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. టిటిడి ఈవో ఏవీ ధర్మారెడ్డి వారికి స్వాగతం పలికి…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల కోసం మూడు ప్రత్యేక విమానాలను కేటాయించినట్లు ఆంధ్రప్రదేశ్ హజ్ కమిటీ తెలిపింది. ఈ మేరకు మంగళవారం…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్ 2024 అడ్మిషన్ ప్రక్రియ ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతుందని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను…
న్యూఢిల్లీ : ఆమాద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన…
– నేడు టెహ్రాన్కు భౌతికకాయం – రేపు మషాద్లో ఖననం తబ్రీజ్ : ప్రియతమ నేతను కడసారి వీక్షించేందుకు లక్షలాది మంది ఇరానీయన్లు తజ్రీజ్కు పోటెత్తారు. ఆదివారం…
– యుపిలో ‘ఇండియా’ పవనాలు – లాల్గంజ్ సభలో అఖిలేశ్ యాదవ్ లక్నో : ఉత్తరప్రదేశ్లో ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘ఇండియా’ ఫోరం పవనాలు వీస్తున్నాయని సమాజ్వాదీ…
-రత్న భాండాగారం తాళలపై మోడీ వ్యాఖ్యల పట్ల స్టాలిన్ ఆగ్రహం చెన్నై: ఒడిశాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం తాళం చెవులు కనిపించడం లేదంటూ…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బెయిల్ పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మంగళవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీష్ చంద్ర…