కవితకు వైద్య పరీక్షలు
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం రాత్రి ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఇక్కడి ప్రత్యేక సెల్లో ఆమెను ఉంచినట్టు సమాచారం.…
ఢిల్లీ: ఢిల్లీ మద్యం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను శుక్రవారం రాత్రి ఈడీ కేంద్ర కార్యాలయానికి తరలించారు. ఇక్కడి ప్రత్యేక సెల్లో ఆమెను ఉంచినట్టు సమాచారం.…
న్యూడిల్లీ : దేశంలోని కనీసం 30 ఫార్మా, హెల్త్కేర్ కంపెనీలు రూ.900 కోట్ల విలువ కలిగిన ఎన్నికల బాండ్లను కొనుగోలు చేసి రాజకీయ పార్టీలకు విరాళంగా అందజేశాయి.…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : హోలీ పండుగ సీజన్లో అదనపు రద్దీని తగ్గించడానికి ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే నిర్ణయించింది. 08845 సంత్రాగచ్చి – మహబూబ్నగర్ ప్రత్యేక రైలు…
ఐటి, ఇడి దాడులు..తరువాత బాండ్ల కొనుగోళ్లు.. బిజెపికి విరాళాలు 18 కంపెనీల నుంచే 2,010 కోట్లు ! 200 కోట్లు లాభమొచ్చిన ఫ్యూచర్ గేమింగ్ విరాళం 1300…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. విశాఖలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.ఆయన తన పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం…
– 42 రోజులకు వేతనాలు చెల్లింపు శ్రీ వర్కర్లపై కేసుల ఎత్తివేత ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు, మున్సిపల్ వర్కర్ల సమ్మె…
విదేశీ ఇ-వాహన సంస్థలకు అనుకూలంగా విధానం దిగుమతి సుంకం తగ్గింపు న్యూఢిల్లీ : అమెరికన్ కార్ల కంపెనీ టెస్లాకు మోడీ ప్రభుత్వం తలొగ్గింది. ఆ సంస్థ డిమాండ్…
కరీంనగర్ : కరీంనగర్లో భారీగా నగదును పోలీసులు పట్టుకున్నారు. స్థానిక ప్రతిమ హౌటల్లో తనిఖీలు చేపట్టి రూ.6.65 కోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరేందర్ తెలిపారు. నగదుకు…