లేటెస్ట్ న్యూస్

  • Home
  • వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతాం : మణిపూర్‌ సిఎం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

లేటెస్ట్ న్యూస్

వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతాం : మణిపూర్‌ సిఎం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Feb 14,2024 | 10:38

ఇంఫాల్‌ : మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి జీవనం సాగిస్తున్న వారందరినీ గుర్తించి పంపించి…

న్యూయార్క్‌లో కాల్పులు : ఒకరి మృతి : ఐదుగురికి తీవ్రగాయాలు

Feb 14,2024 | 10:33

న్యూయార్క్‌ : అమెరికాలో తుపాకీ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా న్యూయార్క్‌లోని బ్రూనక్స్‌ ప్రాంతంలోని ఒక సబ్‌వే స్టేషన్‌ వద్ద సోమవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి…

సంకీర్ణం కోసం ముమ్మర యత్నాలు – అటు ఇమ్రాన్‌ , ఇటు నవాజ్‌ షరీఫ్‌

Feb 14,2024 | 10:25

ఇస్లామాబాద్‌ : మజ్లిస్‌-వదాత్‌-ఇ- ముస్లిమీన్‌ (ఎండబ్ల్యుఎం), జమాతే ఇస్లామీ పార్టీలతో కలసి కేంద్రంలోను, ఖైబర్‌ ఫక్తూన్‌ఖ్వా రాష్రంలోను ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించాలని, కలిసొచ్చే ఇతర పార్టీలను…

పలుకే బంగారమాయెరా…

Feb 14,2024 | 10:20

లోక్‌సభలో పెదవి విప్పని 9 మంది ఎంపీలు వారిలో ఆరుగురు బిజెపి వారే జాబితాలో సన్నీ డియోల్‌, శతృఘ్న సిన్హా న్యూఢిల్లీ : 17వ లోక్‌సభలో ఒక్కసారి…

బైక్‌ను ఢీకొట్టిన కారు – సిఐ మృతి.. ఎస్‌ఐ కి గాయాలు

Feb 14,2024 | 10:06

ఎల్బీనగర్‌ (హైదరాబాద్‌) : రోడ్డు ప్రమాదంలో సిఐ మృతి చెందిన ఘటన మంగళవారం అర్థరాత్రి సమయంలో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో రాంగ్‌…

రైతుల గొంతు నొక్కుతోంది.. మోడీది నిరంకుశ ప్రభుత్వం : ‘ఢిల్లీ చలో’ ఆందోళనపై ఖర్గే

Feb 14,2024 | 09:45

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : నిరంకుశ నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల గొంతు నొక్కుతోందని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గత పది సంవత్సరాలుగా రైతులకు ఇచ్చిన…

ఉచితంగా 2 వేల ఆన్‌లైన్‌ కోర్సులు

Feb 14,2024 | 09:40

40 వేల మంది విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ : మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజాశక్తి-విజయనగరం : ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలోనే ఆన్‌లైన్‌…

ప్రాక్టీస్‌లో యువ క్రికెటర్లు కఠోర సాధన

Feb 14,2024 | 09:33

రేపటినుంచి ఇంగ్లండ్‌తో మూడో టెస్టు రాజ్‌కోట్‌: 10రోజుల విరామం తర్వాత రాజ్‌కోట్‌ వేదికగా ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌కు టీమిండియా సిద్ధమైంది. కెఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ మూడోటెస్ట్‌కు దూరం…

గుంటూరు జిల్లాలో దారుణం

Feb 14,2024 | 09:00

చిన్నారిని రాయితో మోది హత్య ఆపై పెట్రోల్‌ పోసి దహనం ప్రియుడితో కలిసి ఓ తల్లి ఘాతుకం ప్రజాశక్తి – తాడికొండ (గుంటూరు జిల్లా) : తనను…