లేటెస్ట్ న్యూస్

  • Home
  • కుప్పంలో తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

లేటెస్ట్ న్యూస్

కుప్పంలో తెదేపా కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

Feb 20,2024 | 16:41

కుప్పం : టిడిపి అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేపట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర కొనసాగుతోంది. మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లి మండలం…

ఓయో వ్యాపారంపై విచారణ చేస్తాం : రోనాల్డ్‌ రాస్‌

Feb 20,2024 | 16:31

హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ బడ్జెట్‌ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. మంగళవారం పన్నుల వసూళ్లపై కౌన్సిల్లో కార్పొరేటర్లు చర్చను లేవనెత్తారు. పన్నుల వసూళ్లపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌…

శ్రీశైలం రిజర్వ్‌ ఫారెస్ట్‌కు 30 జింకలు తరలింపు

Feb 20,2024 | 16:43

ప్రజాశక్తి-తాళ్లరేవు (కాకినాడ) : కాకినాడ నాగార్జునసాగర్‌ ఫెర్టిలైజర్‌ అండ్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ గ్రీన్‌ బెల్ట్‌ పార్కులో సెంట్రల్‌ జూ అధారిటీ ఆఫ్‌ ఇండియా అనుమతితో కొనసాగుతున్న జూ…

అనంతపురం సభతో కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం : సాకే శైలజనాథ్‌

Feb 20,2024 | 16:36

ప్రజాశక్తి-అనంతపురం : ఈనెల 26న అనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం ప్రారంభించనున్నట్లు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్‌…

3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం.. ఎవరెవరికి ఎన్నంటే

Feb 20,2024 | 16:09

హైదరాబాద్‌: తెలంగాణలో 3 రాజ్యసభ స్థానాల్లో అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల కమీషన్‌ అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ స్థానాల్లో కాంగ్రెస్‌కు 2, బీఆర్‌ఎస్‌…

ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ విజ్ఞప్తి

Feb 20,2024 | 15:51

హైదరాబాద్‌: మేడారం మహా జాతరకు తరలివచ్చే యాత్రికుల సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల…

అంతర్జాతీయ యూనివర్శిటీల్లో ప్రవేశం కోసం మాల్‌ ప్రాక్టీస్‌.. ఏడుగురు అరెస్టు

Feb 20,2024 | 15:35

హైదరాబాద్‌: అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశార్హత కోసం నిర్వహించే డ్యూలింగ్‌ పరీక్షల్లో మాల్‌ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్న ఏడుగురు వ్యక్తులను ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా హయత్‌నగర్‌లోని…

ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఈఈ ఇంట్లో ఏసీబీ సోదాలు

Feb 20,2024 | 15:26

హైదరాబాద్‌ : రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్‌ విభాగం అధికారిణి సోమవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ నగరంలోని మాసబ్‌ట్యాంక్‌…

అన్నారం బ్యారేజీని పరిశీలించిన నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ  బృందం

Feb 20,2024 | 15:11

హైదరాబాద్‌: నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ నేతఅత్వంలోని నిపుణుల బృందం మంగళవారం రాష్ట్రానికి చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం(సరస్వతీ) బ్యారేజీలను ఎన్‌డీఎస్‌ఏ అధికారులు పరిశీలించారు.…