లేటెస్ట్ న్యూస్

  • Home
  • అప్పర్‌ సీలేరులో అంకెల గారడీ

లేటెస్ట్ న్యూస్

అప్పర్‌ సీలేరులో అంకెల గారడీ

Jan 4,2024 | 10:38

  అంచనా వ్యయంలో భారీగా మార్పులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అప్పర్‌ సీలేరు విద్యుత్‌ కేంద్రంలో అంకెల గారడీ చోటుచేసుకుంటోంది.…

వేతనాల్లో కోతలను నిరసిస్తూ బ్రిటన్‌వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్ల 144 గంటల సమ్మె

Jan 4,2024 | 08:57

  లండన్‌ : వేతనాల్లో కోతలను నిరసిస్తూ బ్రిటన్‌ వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగారు. 144గంటల కార్యాచరణలో భాగంగా బుధవారం ఉదయం 7గంటల నుండి ఈ…

మొదటి సారి స్పేస్‌ ఎక్స్‌ ద్వారా భారత్‌ శాటిలైట్‌ ప్రయోగం

Jan 4,2024 | 08:50

  న్యూఢిల్లీ : భారత్‌ ఉపగ్రహం జిశాట్‌ -20ని స్పేస్‌ ఎక్స్‌ ద్వారా ప్రయోగించేందుకు సిద్దమైంది. తరువాతి తరానికి సంబంధించిన భారీ కమ్యూనికేషన్స్‌ శాటిలైట్‌ జిశాట్‌ -20ని…

మోడీ సెల్ఫీ ఖర్చు చెప్పాడని బదిలీ చేశారు 

Jan 4,2024 | 08:47

  సెంట్రల్‌ రైల్వే సీపీఆర్‌ఓకు ‘బహుమతి’ న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్లలో ప్రధాని నరేంద్ర మోడీ ‘3డీ సెల్ఫీ పాయింట్ల’ను ఏర్పాటు చేసినందుకు ఎంత ఖర్చు అయిందో…

అమల్లో ఇంకా పాత జోనల్‌ రూల్సే. 

Jan 4,2024 | 08:44

  హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా గతంలోని పాత జోనల్‌ రూల్సే అమల్లో ఉన్నాయని హైకోర్టుకు…

భగవద్గీత పేరుతో స్వార్థప్రయోజనాలు ప్రచారం : ఎంవిఎస్‌ శర్మ

Jan 4,2024 | 08:41

  ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : భగవద్గీత భారతీయ సంస్కృతిలోని వివిధ మత భావనలను క్రోడీకరించిన గ్రంథమని మాజీ శాసనమండలి సభ్యులు, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు…

తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ 

Jan 4,2024 | 08:39

తిరువూరులో రణరంగం  ఎస్‌ఐకు గాయాలు  కేశినేని బ్రదర్స్‌ మధ్య ఆధిపత్య పోరు ప్రజాశక్తి – తిరువూరు : తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు,…

గిరిజన, ఆదివాసీ హక్కుల పరిరక్షణే లక్ష్యం 

Jan 4,2024 | 08:34

  ఎస్‌టి కమిషన్‌ ఛైర్మన్‌ డివిజి శంకరరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో గిరిజన, ఆదివాసీ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ఎస్‌టి కమిషన్‌ పనిచేస్తోందని కమిషన్‌ ఛైర్మన్‌…

కోర్టు బిల్డింగ్స్‌ నిర్మాణాలపై నివేదిక ఇవ్వండి : హైకోర్టు

Jan 4,2024 | 08:32

  ప్రజాశక్తి-అమరావతి : రాష్ట్రంలో కోర్టు భవన నిర్మాణాల పురోగతిని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు కోరింది. కోర్టు భవనాల నిర్మాణం, మౌలిక సదుపాయాల…