ఎన్నికల ముంగిట హర్యానా సంక్షోభం
– పది స్థానాలున్న రాష్ట్రంలో మే 25న పోలింగ్ – ప్రభావం పడుతుందని బిజెపి బెంబేలు ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :హర్యానాలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.…
– పది స్థానాలున్న రాష్ట్రంలో మే 25న పోలింగ్ – ప్రభావం పడుతుందని బిజెపి బెంబేలు ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :హర్యానాలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది.…
-మేయర్ ఎన్నికల్లో బిజెపి అక్రమాలను అడ్డుకున్న సుప్రీం కోర్టు – ఆ ప్రభావం ఎంపి ఎన్నికలపైన శ్రీ కేజ్రీవాల్ అరెస్ట్ కూడా.. శ్రీ ఈసారి ఆప్ మద్దతుతో…
బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ (92) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజుల కిందట అనార్యోగంతో స్థానిక మణిపాల్ ఆస్పత్రిలో చేరిన ఆయన…
డెహ్రాడున్ : ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. ఆరు నెలల తర్వాత సాంప్రదాయ డప్పు, నాదస్వర వాయిద్వాల మధ్య బద్రీనాథ్ ఆలయ తలుపులను ఆదివారం ఉదయం…
– మృతుల్లో అంగన్వాడీ వర్కర్ – ఎన్నికల విధులకు వెళ్తుండగా ప్రమాదం ప్రజాశక్తి-కావలి రూరల్ :ఎన్నికల విధులకు వెళ్తు రైలు ఢకొీని అంగన్వాడీ వర్కర్, ఆమె వెంట…
రాంఛి : జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగిర్ ఆలం(70)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసినట్లు సంబంధిత అధికారులు ఆదివారం నాడు…
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో :ఓట్ల పండుగతో భాగ్యనగరం హైదరాబాద్ బోసిపోయింది. సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఓటు వేసేందుకు…
ప్రజాశక్తి-విశాఖపట్నం:సార్వత్రిక ఎన్నికల వేళ విశాఖ నగరంలో భారీగా నగదు పట్టుబడింది. ఆర్కే బీచ్కు సమీపంలోగల పాండురంగాపురంలో రూ.కోటిన్నర నగదును జిల్లా ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. కొందరు…
ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :డబ్బులిచ్చినా ఓటర్లు ఓటు వేస్తారో లేదోననే అపనమ్మకంతో తిరుపతి వైసిపి అభ్యర్థి అనుచరులు, టౌన్బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో దేవుడిపై…