లేటెస్ట్ న్యూస్

  • Home
  • గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి

లేటెస్ట్ న్యూస్

గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి

Jan 19,2024 | 13:31

ఆత్రేయపురం (konaseema) : సమ్మెకు వెళుతుండగా, గుండెపోటుతో అంగన్వాడీ కార్యకర్త మృతి చెందిన విషాద ఘటన కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరిగింది. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ…

హార్మోన్ల అసమతుల్యతకు షుగర్‌తో చెక్‌

Jan 19,2024 | 13:07

ఇంటర్నెట్‌డెస్క్‌ : మహిళల ఆరోగ్యంపై చక్కెర తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రోజూ స్వీట్స్‌ ఎక్కువగా తిన్నా.. కాఫీ, టీలు ఎక్కువసార్లు తాగినా..అవి హార్మోన్ల అసమతుల్యతకు…

జనసేన నేత పవన్‌తో ఎంపి బాలశౌరి భేటీ

Jan 19,2024 | 12:56

తెలంగాణ : జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన…

పైపులైన్లు తొలగించాల్సిందే – 2వ రోజు మత్స్యకారుల ఆందోళన

Jan 19,2024 | 12:07

ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ‘ దీవిస్‌ పైపులైన్లను తొలగించాల్సిందే ‘ అంటూ … యు.కొత్తపల్లిలోని మత్స్యకారులు కొలపాపేట రోడ్డుపై చేపట్టిన ఆందోళన శుక్రవారంతో రెండో రోజుకు…

అంగన్‌వాడీల పోరాటానికి…కవులు, రచయితల సంఘీభావం

Jan 19,2024 | 11:36

కవితలు, గేయాలతో అంగన్‌వాడీలను ఉత్సాహపరచిన కవులు ‘శ్రామిక కవనం’తో మద్దతు ప్రజాశక్తి – విజయవాడ అర్బన్‌ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళనకు…

ఇరాన్‌పై పాకిస్తాన్‌ ప్రతీకార దాడులు : 9మంది మృతి

Jan 19,2024 | 11:29

సంయమనం పాటించాలంటూ రష్యా, టర్కీ పిలుపు మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా టెహరాన్‌ : ఇరాన్‌పై గురువారం పాకిస్తాన్‌ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది…

సంక్షోభాన్ని పరిష్కరించండి

Jan 19,2024 | 11:28

వినియోగదారులను వెళ్లిపోనివ్వొద్దు 4జి, 5జి సేవలందేలా చూడండి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రికి బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ లేఖ న్యూఢిల్లీ :   భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బిఎస్‌ఎన్‌ఎల్‌)…

మణిపూర్‌లో మహిళలపై గురి

Jan 19,2024 | 11:22

ముఖ్యమంత్రి కలవటానికి వస్తే భాష్పవాయి గోళాల ప్రయోగం ఇంఫాల్‌: మణిపూర్‌లో అగ్గి చల్లారటంలేదు. గురువారం ముఖ్యమంత్రి ఎన్‌ బీరెన్‌ సింగ్‌ను కలిసేందుకు మహిళలు తరలివచ్చారు. తమ సమస్యలు…

అయోధ్యపై స్మారక స్టాంపులు విడుదల చేసిన ప్రధాని

Jan 19,2024 | 11:19

న్యూఢిల్లీ :   అయోధ్యలోని రామాలయంపై ప్రధాని నరేంద్ర మోడీ గురువారం స్మారక స్టాంపులు విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశాలు జారీ చేసిన స్టాంపుల పుస్తకాన్ని రాముడికి అంకితం…