లేటెస్ట్ న్యూస్

  • Home
  • రేపు భూదాన్‌ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

లేటెస్ట్ న్యూస్

రేపు భూదాన్‌ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

Dec 19,2023 | 14:59

యాదాద్రి భువనగిరి : జిల్లాలో రేపు(బుధవారం) భూదాన్‌ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. భూదాన్‌ పోచంపల్లి పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగమయ్యారు.…

మాక్లూరు వరుస హత్యల ఘటనలో ఐదుగురు నిందితుల అరెస్టు

Dec 19,2023 | 14:51

కామారెడ్డి: తెలంగాణలో సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు.…

బీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ పిలుపు

Dec 19,2023 | 14:48

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్‌ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ స్పందించారు. వెంటనే హైదరాబాద్‌ కు రావాలంటూ…

మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ వాయిదా

Dec 19,2023 | 14:32

హైదరాబాద్‌: మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు.…

మినీ వ్యాన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ : వృద్ధుడు సజీవదహనం

Dec 19,2023 | 13:35

కాకినాడ రూరల్‌ : మినీ వ్యాన్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా వృద్ధుడు సజీవదహనమైన ఘటన మంగళవారం కాకినాడ రూరల్‌ వాకలపూడి ఇండిస్టియల్‌ ఏరియాలో జరిగింది. సంతోషి ఆయిల్‌…

‘హను-మాన్‌’ ట్రైలర్‌ విడుదల

Dec 19,2023 | 13:30

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను-మాన్‌’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌ కానుంది. అద్భుతమైన విజువల్స్‌తో…

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

Dec 19,2023 | 13:19

ప్రజాశక్తి-తిరుమల : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గవర్నర్‌ను అర్చకులు ఆశీర్వదించి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సోమవారమే గవర్నర్‌ తిరుపతికి…

ప్రజావాణికి భారీ స్పందన

Dec 19,2023 | 12:47

హైదరాబాద్‌: ప్రజాభవన్‌లో ప్రజావాణికి భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారు. ఈ కార్యక్రమంలో అర్జీలు సమర్పించేందుకు ముఖ్యంగా భూవివాదాలు, పింఛన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ…

షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌లో ఐటి దాడులు..

Dec 19,2023 | 12:08

ప్రజాశక్తి-కడప : కడపలోని షిర్డీసాయి ఎలక్ట్రికల్స్‌పై ఐటి దాడులు రెండో రోజూ కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి షిర్డీ సాయి కంపెనీ, కార్యాలయాలు, ఇళ్లలో అధికారులు తనిఖీలు…