రేపు భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన
యాదాద్రి భువనగిరి : జిల్లాలో రేపు(బుధవారం) భూదాన్ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. భూదాన్ పోచంపల్లి పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగమయ్యారు.…