లేటెస్ట్ న్యూస్

  • Home
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు..

లేటెస్ట్ న్యూస్

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు..

Dec 19,2023 | 16:24

హైదరాబాద్‌: సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఎన్‌ఆర్‌ఐ ప్రతినిధులు కలిశారు. మే 24 నుంచి 26 వరకు అమెరికాలో జరిగే తెలంగాణ అమెరికా తెలుగు సంఘం…

ఇల్లు ఇవ్వలేదని గ్రామపంచాయతీ కార్యాలయానికి నిప్పు

Dec 19,2023 | 16:01

కామారెడ్డి : తనకు డబుల్‌ బెడ్‌ బెడ్‌ రూం ఇళ్లు కేటాయించడం లేదని ఆవేశంతో ఓ యువకుడు గ్రామపంచాయతీ కార్యాలయానికి నిప్పు పెట్టాడు. ఈ సంఘటన కామారెడ్డి…

హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి మల్లారెడ్డి

Dec 19,2023 | 15:45

హైదరాబాద్‌: శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును క్వాష్‌ చేయాలని కోరుతూ.. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి హై కోర్టును ఆశ్రయించారు. డిసెంబర్‌ 6న మల్లారెడ్డిపై చీటింగ్‌,…

ప్రభుత్వంతో జూడాల చర్చలు సఫలం

Dec 19,2023 | 15:24

హైదరాబాద్‌: జూనియర్‌ డాక్టర్లతో మంగళవారం తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. సర్కార్‌ హామీతో జూడాలు వెనక్కి తగ్గారు. ప్రభుత్వం తమ డిమాండ్లకు సానుకూలంగా స్పందించిందని, సమ్మె…

విజయవాడ డిప్యూటీ మేయర్‌ భర్తపై న్యాయమూర్తి ఆగ్రహం

Dec 19,2023 | 15:14

అమరావతి: విజయవాడ డిప్యూటీ మేయర్‌ శైలజారెడ్డి భర్త శ్రీనివాసరెడ్డిపై ఎమ్మెల్యే, ఎంపీ కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసు విచారణలో శ్రీనివాసరెడ్డికి బదులు వేరొకరిని…

రేపు భూదాన్‌ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

Dec 19,2023 | 14:59

యాదాద్రి భువనగిరి : జిల్లాలో రేపు(బుధవారం) భూదాన్‌ పోచంపల్లిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. భూదాన్‌ పోచంపల్లి పట్టణానికి రాష్ట్రపతి రాక సందర్భంగా అధికారులు ఏర్పాట్లలో నిమగమయ్యారు.…

మాక్లూరు వరుస హత్యల ఘటనలో ఐదుగురు నిందితుల అరెస్టు

Dec 19,2023 | 14:51

కామారెడ్డి: తెలంగాణలో సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు.…

బీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్‌ పిలుపు

Dec 19,2023 | 14:48

హైదరాబాద్‌ : పార్లమెంట్‌ లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్‌ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ స్పందించారు. వెంటనే హైదరాబాద్‌ కు రావాలంటూ…

మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై హైకోర్టులో విచారణ వాయిదా

Dec 19,2023 | 14:32

హైదరాబాద్‌: మేడిగడ్డ పిల్లర్‌ కుంగిన ఘటనపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత నిరంజన్‌ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు.…