లక్షద్వీప్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ తొలి శాఖ ఏర్పాటు
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన సేవలను లక్షద్వీప్కు విస్తరించినట్లు ప్రకటించింది. లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో తన శాఖను…
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ప్రయివేటు రంగ విత్త సంస్థ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తన సేవలను లక్షద్వీప్కు విస్తరించినట్లు ప్రకటించింది. లక్షద్వీప్ రాజధాని కవరాట్టిలో తన శాఖను…
న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-25)లో భారత వృద్థి రేటు 7 శాతంగా ఉండొచ్చని ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎడిబి) అంచనా వేసింది. ఇంతక్రితం 6.7…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ భవన్లో మహాత్మా జ్యోతి బా ఫూలే 197వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం నాడిక్కడ ఎపి భవన్లోని బిఆర్ అంబేద్కర్…
ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళిక మేనిఫెస్టో ఆవిష్కరణ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజశర్మ ప్రజాశక్తి – అరకులోయ (అల్లూరి సీతారామరాజు జిల్లా) : విభజన చట్టాన్ని…
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ ప్రకాశం జిల్లాలో పలు చెక్ పోస్టుల తనిఖీ ప్రజాశక్తి-మద్దిపాడు, శింగరాయకొండ (ప్రకాశం జిల్లా) : ఎన్నికల కోడ్ అమలులో…
సిఎం జగన్కు ఎపిసిసి అధ్యక్షులు షర్మిల ప్రశ్న ప్రజాశక్తి- అమరావతి బ్యూరో : ‘జాబు రావాలంటే జగన్ కావాలని’ నినాదం ఇస్తూ ఘరానా మోసానికి సిఎం జగన్మోహన్రెడ్డి…
వైసిపి, టిడిపిలకు రామకృష్ణ సూటి ప్రశ్న ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం తప్ప పార్లమెంట్ ఎన్నికల విషయాలపై వైసిపి, టిడిపి…
ప్రజాశక్తి – యంత్రాంగం : రాష్ట్రంలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం 123 మంది వలంటీర్లు తమ విధులకు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను అధికారులకు…
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న వార్ సినిమా సీక్వెల్ ‘వార్-2’లో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్…