ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన రాజధాని బస్సు
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద రాజధాని ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. బస్సు పల్టీలు కొడుతూ…
సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతె మండలం మామిళ్లగూడెం వద్ద రాజధాని ఏసీ బస్సు ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురైంది. బస్సు పల్టీలు కొడుతూ…
హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కోలుకుంటున్నారని, త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు ఉంటాయని…
మెదక్ : తెలంగాణలో ఆరు గ్యారెంటీలను తప్పకుండా ఆచరణలోకి తీసుకొస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. శనివారం మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజాపాలనలో ఆయన పాల్గని…
పూనె : సునీల్ కాంబ్లే అనే బిజెపి ఎమ్మెల్యే డ్యూటీలో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్ చెంపపై కొట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది.…
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలతో ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు విశేష స్పందన లభిస్తోందని హైదరాబాద్ ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.3.59…
శ్రీలంక : శ్రీలంకలో తొలిసారిగా జల్లికట్టు సంబరాలు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం శ్రీలంక ఈస్టర్న్ ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, మలేషియా ఎంపీ ఎం శరవణన్ ఈ…
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రద్దీని దఅష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ఇప్పటికే పలు మార్గాల్లో స్పెషల్ ట్రైన్స్ను…
హైదరాబాద్: సైబర్ నేరాలకు సంబంధించిన రెండు కీలకమైన కేసులను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. డఫాబెట్ వెబ్సైట్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఢిల్లీలో అరెస్టు చేసినట్లు హైదరాబాద్…
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2023-2025 పాయింట్ల పట్టికలో ఆసీస్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. సిడ్నీ వేదికగా పాకిస్తాన్తో జరిగిన మూడో టెస్టులో 8 వికెట్ల తేడాతో…