లేటెస్ట్ న్యూస్

  • Home
  • పిల్లల కోసం మనమే మారదాం..

లేటెస్ట్ న్యూస్

పిల్లల కోసం మనమే మారదాం..

Apr 7,2024 | 07:33

పిల్లలు పసిమొగ్గలు.. తెలినవ్వులు చిందించే చిన్నారులు.. అలాంటి పసివారిపై కొందరు తల్లిదండ్రులు అరిచేస్తున్నారు. మరికొందరు పేరెంట్స్‌ మరో అడుగు ముందుకేసి.. దెబ్బలు కూడా వేస్తున్నారు.. సమస్య ఎక్కడుందంటే..…

మోడీ త్రిసూర్‌లో మకాం వేసినా సురేష్‌ గోపి గెలవలేడు: ఎంవీ గోవిందన్‌

Apr 8,2024 | 07:21

త్రిసూర్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రిసూర్‌ లో మకాం వేసినా బిజెపి అభ్యర్థి సురేష్‌ గోపి గెలవలేరని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ అన్నారు. శనివారం…

రెట్టింపు కానున్న ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు

Apr 7,2024 | 07:16

– పెరగనున్న మరణాలు : లాన్సెట్‌ వెల్లడి న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు పెరిగిపోతున్నాయి. 2020ా2040 మధ్యకాలంలో ఈ కేసుల సంఖ్య రెట్టింపు కావచ్చని…

సముద్ర గర్భంలో కోటి టన్నుల పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు – సిఎస్‌ఐఆర్‌ఒ వెల్లడి

Apr 6,2024 | 23:59

న్యూఢిల్లీ : సముద్ర గర్భంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయని, దాదాపు 30 లక్షల టన్నుల నుంచి ఒక కోటి పది లక్షల టన్నుల పైగా ప్లాస్టిక్‌ వ్యర్థాలు…

పాముకాటుతో రైతు సంఘం నాయకుడు మృతి

Apr 6,2024 | 23:51

ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్‌ (పల్నాడు జిల్లా) :పాముకాటుకు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల రైతు సంఘం అధ్యక్షులు బగ్గి వెంకటేశ్వర్లు (65) శనివారం మృతి చెందారు. మండలంలోని కందులువారిపాలేనికి…

కృతిమ మేధతో ఎన్నికల్లో జోక్యం

Apr 6,2024 | 23:47

– చైనాపై మైక్రోసాఫ్ట్‌ ఆరోపణలు న్యూయార్క్‌ : భారత్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ చైనాపై అమెరికాకు చెందిన టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ అసంబద్ధమైన ఆరోపణలు గుప్పించింది.…

రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నికలివి

Apr 6,2024 | 23:33

-గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలు ఆలోచించి ఓటేయాలి -కావలి ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్‌ -నెల్లూరు జిల్లాలో రోడ్‌ షో ప్రజాశక్తి- కావలి (నెల్లూరు జిల్లా)…

టిడిపి పాటపై ఇసికి వైసిపి ఫిర్యాదు

Apr 6,2024 | 23:30

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన పాటలు ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా ఉన్నాయని, ‘సైకో పోవాలి ా సైకిల్‌ రావాలి’ పాటను తక్షణమే నిలుపుదల…

టిడిపికి ఘోర పరాభావమే – సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 6,2024 | 23:25

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తనకు తానే సర్వాధికారి అన్నట్లు ప్రవర్తిస్తూ, పూనకం వచ్చినట్లు వ్యవస్థలన్నింటిపై దాడికి పాల్పడుతున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…