లేటెస్ట్ న్యూస్

  • Home
  • రైతు వ్యతిరేక బడ్జెట్‌- ప్రతులను దగ్ధం చేసి నిరసన

లేటెస్ట్ న్యూస్

రైతు వ్యతిరేక బడ్జెట్‌- ప్రతులను దగ్ధం చేసి నిరసన

Feb 4,2024 | 09:48

ప్రజాశక్తి- యంత్రాంగం :  కేంద్ర బడ్జెట్‌లో రైతులకు, వ్యవసాయ కార్మికులకు తీరని అన్యాయం జరగడం పట్ల సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు బడ్జెట్‌ ప్రతులను శనివారం…

800మందికి పైగా పశ్చిమదేశాల ఉద్యోగుల లేఖ

Feb 4,2024 | 09:45

వాషింగ్టన్‌ : ఇజ్రాయిల్‌ అనుకూల విధానాన్ని అనుసరిస్తున్నందుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ అమెరికా, బ్రిటన్‌, ఇయు దేశాల్లోని 800మందికి పైగా సివిల్‌ సర్వెంట్లు ఒక లేఖ…

ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయ నిర్మాణానికి భూరి విరాళం

Feb 4,2024 | 09:36

ప్రజాశక్తి-విజయవాడ : విజయవాడ సున్నపుబట్టీల సెంటర్ గుంటూరు బాపనయ్యనగర్లో ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి ప్రజా రచయిత, ప్రజానాట్యమండలి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు బి.చైతన్య ప్రసాద్…

ఇవి నేర్పిస్తున్నారా?!

Feb 4,2024 | 13:40

పిల్లలు పిడుగులు.. అదే సందర్భంలో.. వాళ్లని మనం ఎలా మలిస్తే అలా తీర్చిదిద్దబడతారు.. ముద్దు ముద్దు మాటలు చెప్తుంటే మురిసిపోతాం.. అదే సందర్భంలో కొన్ని అనకూడని మాటలు..…

పేటియం బ్యాంక్‌ ఇక మూత..?

Feb 4,2024 | 09:38

న్యూఢిల్లీ : పేటియం పేమెంట్‌ బ్యాంక్‌ ఫిబ్రవరి 29 తర్వాత మూతపడొచ్చని రిపోర్టులు వస్తోన్నాయి. విజరు శేఖర్‌ శర్మకు చెందిన ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక పేటియం…

లడక్‌కు రాష్ట్ర హోదా ఆరో షెడ్యూల్‌లో చేర్చండి

Feb 4,2024 | 09:16

కార్గిల్‌ జిల్లాల్లో బంద్‌వేలాదిమందితో భారీ ప్రదర్శనలు లడఖ్‌ : జమ్ముకాశ్మీర్‌లోని లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, ఆరోషెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ , కార్గిల్‌ జిల్లాల్లో శనివారం…

ఆఫీస్‌కు వస్తేనే వేతన పెంపు : టిసిఎస్‌ మెలిక

Feb 4,2024 | 08:38

న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ఉద్యోగుల వేతన పెంపు, పదోన్నతులకు మెలిక పెట్టింది. కార్యాలయాలకు వచ్చి పని చేసే…

బల పరీక్షలో పాల్గొనవచ్చు-హేమంత్‌ సోరేన్‌కు ప్రత్యేక కోర్టు అనుమతి

Feb 4,2024 | 08:33

రాంచి : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌ ఈ నెల 5న అసెంబ్లీలో జరిగే బల పరీక్షలో పాల్గొనేందుకు రాంచిలోని ప్రత్యేక కోర్టు అనుమతించింది. మనీ…

అద్వానీకి భారతరత్న- ప్రధాని అభినందనలు

Feb 4,2024 | 08:28

ప్రజాశక్తి – యంత్రాంగం : బిజెపి అగ్రనేత ఎల్‌కె అద్వానీకి ప్రతిష్టాత్మక భారతరత్న అవార్డును కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ ఒక ప్రకటనలో తెలిపింది.…