లేటెస్ట్ న్యూస్

  • Home
  • ‘ఓదెలా-2’లో తమన్నా

లేటెస్ట్ న్యూస్

‘ఓదెలా-2’లో తమన్నా

Mar 1,2024 | 19:01

అశోక్‌ తేజ్‌ దర్శకత్వంలో 2022లో వచ్చిన ‘ఓదెల రైల్వే స్టేషన్‌’కి సీక్వెల్‌ రాబోతోంది. ‘ఓదెలా-2’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తమన్నా నటిస్తున్నారు. మొదటి భాగంలో హెబ్బా…

పా రంజిత్‌ నిర్మాణంలో శివానీ

Mar 1,2024 | 18:59

తమిళ దర్శకుడు పా రంజిత్‌ శిష్యుడు అకిరన్‌ మోసెస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని పా రంజిత్‌ నిర్మిస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌…

మంచుకొండల్లో చలికి వణుకుతూ పెళ్లి చేసుకున్న ఓ జంట : వీడియో వైరల్‌

Mar 1,2024 | 18:24

ఇంటర్నెట్‌డెస్క్‌ : ఎగిరే విమానంలోనో, సముద్రం లోపల పెళ్లి చేసుకున్న వధూవరులనే ఇప్పటివరకు చూశాం. తాజా మరో జంట మంచు కొండల్లో చలికి వణికిపోతూ.. వివాహం చేసుకున్నారు.…

ఓఎన్జిసి పైప్ లైన్ పనులు అడ్డుకున్న మత్స్యకారులు

Mar 1,2024 | 17:22

తాళ్లరేవు, బైరవపాలెం, ఇతర మత్స్యకార ప్రాంతాలకు ఇస్తున్న విధంగానే తమకూ పరిహారం ఇవ్వాలని డిమాండ్ మద్దతు ప్రకటించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రజాశక్తి-కాకినాడ…

వైసీపీలో చేరనున్న జోగయ్య తనయుడు సూర్య ప్రకాష్

Mar 1,2024 | 16:51

ప్రజాశక్తి-పాలకొల్లు :  రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు మారుతున్నాయి. ఓవైపు పవన్ కళ్యాణ్ కు కాపు నేత, మాజీ మంత్రి చేగొండి హరరామ జోగయ్య మద్దతుగా నిలుస్తుండగా, తాజాగా ఆయన…

సంక్షేమ నిధుల్ని కాజేయడం తగదు

Mar 1,2024 | 16:40

కాకినాడలో కదం తొక్కిన భవన నిర్మాణ రంగ కార్మికులు కలక్టరేట్ వద్ద 2 గంటల పాటు నిరసన అడ్డుకున్న పోలీసులు, నిర్బంధం ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : భవన నిర్మాణ…

కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

Mar 1,2024 | 16:37

పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ధర్నా ప్రజాశక్తి-కాకినాడ : తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని పంచాయతీల అభివృద్ధికి నిధులు, అధికారాలను తక్షణమే ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్…

పార్లమెంటరీ సెక్యూరిటీ చీఫ్‌గా అనురాగ్‌ అగర్వాల్‌

Mar 1,2024 | 16:35

న్యూఢిల్లీ : ఐపిఎస్‌ అధికారి అనురాగ్‌ అగర్వాల్‌ పార్లమెంట్‌ సెక్యూరిటీ చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం సిఆర్‌పిఎఫ్‌లో ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా పనిచేస్తున్న ఆయనను మూడేళ్ల పాటు జాయింట్‌ సెక్రటరీ…

అప్పన్న స్వామి యాత్రికులకు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Mar 1,2024 | 15:49

విశాఖ :విశాఖ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో అప్పన్న స్వామి యాత్రికులకు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. సింహాచలంలోని కేశ ఖండన శాలలో పైకప్పు పెచ్చులు కూలిపడ్డాయి.…