లేటెస్ట్ న్యూస్

  • Home
  • కరీంనగర్‌లో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..

లేటెస్ట్ న్యూస్

కరీంనగర్‌లో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య..

Jan 30,2024 | 13:09

కరీంనగర్‌ : కరీంనగర్‌లోని కస్తూర్భా కాలేజీలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అక్షిత మృతదేహాన్ని కరీంనగర్‌ ప్రభుత్వ హాస్పిటల్‌కు శాంతినగర్‌ కస్తూర్బా ప్రిన్సిపాల్‌…

మహాత్మాగాంధీకి సీఎం జగన్‌ నివాళి

Jan 30,2024 | 11:52

ప్రజాశక్తి-అమరావతి : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖ…

అమ్మా.. నాన్న.. క్షమించండి : ఇదే నాకు చివరి ఆప్షన్‌

Jan 30,2024 | 11:35

కోటాలో మరో విద్యార్థి బలవన్మరణం ఈ నెలలో ఇది రెండో ఆత్మహత్య జైపూర్‌ : రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు ఆగటం లేదు. తాజాగా మరో విద్యార్థిని…

మోడీ మళ్లీ గెలిస్తే.. నియంతృత్వమే : ఖర్గే

Jan 30,2024 | 11:30

భువనేశ్వర్‌ : త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో ఒకవేళ మోడీ ప్రభుత్వం మళ్లీ విజయం సాధిస్తే దేశంలో అవే చివరి ఎన్నికలు అని కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున…

పిటిషనర్‌ ఆరోపణలన్నీ అవాస్తవం

Jan 30,2024 | 11:27

తమిళనాడు ప్రభుత్వాన్ని ‘హిందూ వ్యతిరేకి’గా చూపే యత్నం :  సుప్రీంకోర్టులో రాష్ట్ర డిజిపి న్యూఢిల్లీ  : ‘అయోధ్య ఆలయం ప్రత్యక్ష ప్రసారం’ కేసును తమిళనాడు ప్రభుత్వాన్ని ‘హిందూ…

బ్రిటన్‌లో అణు కుంపటి

Jan 30,2024 | 11:18

అమెరికా యోచన 15ఏళ్లలో ఇదే మొదటిసారి లండన్‌  :  బ్రిటన్‌లో అత్యంత శక్తివంతమైన అణుయుద్ధ శీర్షికల స్థావరాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా యోచిస్తున్నట్లు మీడియా తెలిపింది. బ్రిటన్‌లో…

నా టైమ్‌ అయిపోయినట్లుగా అనిపించింది.. : రిషబ్‌ పంత్‌

Jan 30,2024 | 11:08

ఢిల్లీ : రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు ఈ ప్రపంచంలో నా టైమ్‌ అయిపోయినట్లుగా అనిపించిందని భారత వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ అన్నాడు. 2022 డిసెంబరులో ఘోర…

ఇరాన్‌ నౌక హైజాక్‌ యత్నాన్ని తిప్పికొట్టిన భారత నేవీ

Jan 30,2024 | 11:02

సిబ్బందిని సురక్షితంగా విడిపించిన ఐఎన్‌ఎస్‌ సుమిత్ర న్యూఢిల్లీ :   చేపల వేటలో వున్న ఇరాన్‌ నౌకను హైజాక్‌ చేసేందుకు జరిగిన ప్రయత్నాన్ని భారత నావికాదళానికి చెందిన ఐఎన్‌ఎస్‌…

బీహార్‌లో భారత్‌ జోడో న్యాయ్ యాత్ర – నేడు భారీ ర్యాలీ, మహాకూటమి నాయకుల హాజరు

Jan 30,2024 | 10:58

కిషన్‌గంజ్‌ : కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యారు యాత్ర సోమవారం బీహార్‌లో ప్రవేశించింది. ఉదయం 8 గంటలకు పశ్చిమబెంగాల్‌లోని సోనాపూర్‌ నుండి…