రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని…
హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని…
నగరంలో భారీ ర్యాలీ ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గురజాడ లైబ్రరీవద్ద నుండి కోట జంక్షన్ వరకు…
హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవడం తప్ప ప్రత్యామ్నాయ మార్గం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో నిర్వహించిన 14వ జాతీయ…
సూర్యాపేట : 70 సంవత్సరాల సూర్యాపేట మున్సిపల్ చరిత్రలో ఒక జనరల్ స్థానంలో దళిత మహిళను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్గా నియమించారు.…
ఉజ్జయిని : మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో గురువారం రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు ఉద్రిక్తతలకు దారితీశాయి. రెండు వర్గాలు రాళ్లురువ్వుకోవడంతో .. ఒక పోలీస్…
అమరావతి: ప్రజల ఓట్లు తీసేయడం లేదా మార్చేసే దొంగలు రాష్ట్రంలోకి చొరబడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ ఓట్ల చేరికలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాతీయ…
విశాఖ: కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఓటర్ల జాబితాలో తప్పులు అలానే ఉన్నాయని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్…
ప్రజాశక్తి-గుంటూరు : భూ సేకరణలో పట్టా భూములతో సమానంగా అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వలేమని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం…
ఇంటర్నెట్డెస్క్ : ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్కి ఎల్ఐసి (లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్) నోటీసులిచ్చింది. దర్శకుడు విఘ్నేశ్ శివన్ తాజాగా ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో…