ప్రముఖ బాలీవుడ్ నటుడు రితిరాజ్ కన్నుమూత
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు రితురాజ్ సింగ్ (59) కన్నుమూశారు. ఆయన సోమవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి దగ్గరలోని…
ముంబై : ప్రముఖ బాలీవుడ్ నటుడు రితురాజ్ సింగ్ (59) కన్నుమూశారు. ఆయన సోమవారం రాత్రి గుండెపోటుకు గురయ్యారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు గమనించి దగ్గరలోని…
ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్ పై కోడికత్తితో దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్కు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. పలు షరతులతో…
మార్కాపురం (ప్రకాశం) : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి హత్య చేసిన ఘటన మంగళవారం మార్కాపురంలో జరిగింది. స్థానిక కథనం మేరకు…
సుల్తాన్పూర్ (యుపి) : పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్గాంధీకి సుల్తాన్పుర్ జిల్లా కోర్టు మంగళవారం బెయిల్ జారీ చేసింది. ఆగస్ట్ 2018లో బిజెపి నేత…
మరో విద్యార్థి కోసం కొనసాగుతున్న గాలింపు రాజస్థాన్ : రాజస్థాన్లోని కోటాలో ఐఐటీ జేఈఈకి శిక్షణ పొందుతూ ఈ నెల 11న అదశ్యమైన విద్యార్థి చంబల్ లోయలో…
కరీంనగర్: కరీంనగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం సుభాష్ నగర్లోని పూరి ఇళ్లలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల ధాటికి దాదాపు ఐదు ఇళ్లలో…
ధర్మాజీగూడెం (ఏలూరు జిల్లా) : కాలం చెల్లిన ఆర్టిసి బస్సును ప్రయాణీకులు, విద్యార్థులే తోసుకుంటూ నడిపిన వైనం మంగళవారం ధర్మాజీగూడెంలో జరిగింది. ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ…
భోపాల్ : తాను బిజెపిలో చేరడం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ తెలిపారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు మూడు…
హైదరాబాద్: నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి ఓఆర్ఆర్ పైనుంచి కిందపడటంతో ఇద్దరు మృతి చెందారు.…