లేటెస్ట్ న్యూస్

  • Home
  • కాల్పుల విరమణకై ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తేవాలి

లేటెస్ట్ న్యూస్

కాల్పుల విరమణకై ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తేవాలి

Jan 17,2024 | 10:53

అలీన దేశాలకు పాలస్తీనా రాయబారి విజ్ఞప్తి కంపాలా : గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేసేలా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తీసుకురావాలంటూ ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా రాయబారి…

ఇరాక్‌, సిరియాలో లక్ష్యాలపై ఇరాన్‌ దాడులు.. నలుగురు మృతి

Jan 17,2024 | 10:51

ఇర్బిల్‌ (ఇరాక్‌) : ఇరాక్‌, సిరియాలోని లక్ష్యాలపై ఇరాన్‌ దాడులు జరిపింది. ఇరాన్‌ వ్యతిరేక తీవ్రవాద గ్రూపుల సమావేశంపై గూఢచారి కార్యాలయంపై దాడులు చేపట్టినట్లు ఇరాన్‌ సోమవారం…

అదానీ షేర్లను భారీగా విక్రయించిన ఎల్‌ఐసి

Jan 17,2024 | 10:47

మూడు కంపెనీల్లోని 3.72 కోట్ల స్టాక్స్‌ అమ్మకం ముంబయి : అదానీ గ్రూప్‌లో ప్రధాన సంస్థాగత ఇన్వెస్టర్‌ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) భారీగా షేర్లను…

తాబేలు-కుందేలు మధ్య మళ్లీ పోటీ

Jan 17,2024 | 10:34

అది ఒక చిట్టడవి. అక్కడ అనేక రకాల పక్షులు, అంజి అనే కోతి, కుందేళ్లు, తాబేళ్లు ఉంటున్నాయి. అయితే చాలా కాలంగా కుందేళ్లకు, తాబేళ్లకు మాటల్లేవు. ఎప్పుడో…

ఫాస్ట్‌ట్యాగ్‌లకు కెవైసి తప్పని సరి

Jan 17,2024 | 10:06

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రహదారులపై వున్న టోల్‌గేట్ల వద్ద నగదు చెల్లింపుల ద్వారా సమయం వృదా అవుతుందని తీసుకొచ్చిన ఫాస్ట్‌ట్యాగ్‌లకు కెవైసి (నో యువర్‌ కస్టమర్‌్‌) తప్పనిసరి…

మధుర వివాదంపై సుప్రీం స్టే

Jan 17,2024 | 09:56

న్యూఢిల్లీ : కృష్ణ జన్మ స్థలం – షాహీ ఈద్గాకు సంబంధించిన కేసులో మంగళవారం సుప్రీం కోర్టు కీలకమైన తీర్పు వెలువరించింది. మధురలోని షాహీ ఈద్గా ఆవరణలో…

రోడ్డు ప్రమాదంలో మార్టూరు సిఐ కి తీవ్ర గాయాలు

Jan 17,2024 | 09:44

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల) : ప్రధానమంత్రి బందోబస్తుకు వెళ్లి వస్తున్న సీఐ కారుని ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ఢకొీన్న ప్రమాదంలో సిఐ తీవ్రంగా గాయపడిన…

హోటల్‌ నిర్లక్ష్యం – నాసిరకం మయోనైజ్‌ తిని 17 మందికి అస్వస్థత

Jan 17,2024 | 09:09

హైదరాబాద్‌ : నాసిరకం మయోనైజ్‌ తిని 17మంది అస్వస్థతకు గురైన ఘటన ఐదు రోజుల క్రితం జరిగింది. మొదట నలుగురు బాధితులుండగా.. మంగళవారానికి సంఖ్య 17కి పెరగడంతో…

ఎపిఎస్‌ ‘సేంద్రీయ తేనె’ ఆవిష్కరణ

Jan 17,2024 | 08:24

న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ ఎపిఎస్‌ ఇండియా లిమిటెడ్‌ తాజాగా సేంద్రీయ తేనెను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. దీన్ని బాలీవుడ్‌ నటీ సాన్యా మల్హోత్రా ఆవిష్కరించారు.…