గ్రూప్ పోస్టులను 2 వేలకు పెంచాలి- పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్1, 2 పోస్టులను 2 వేలకు పెంచాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై డివైఎఫ్ఐ…