లేటెస్ట్ న్యూస్

  • Home
  • రేపటితో ప్రచారం సమాప్తం

లేటెస్ట్ న్యూస్

రేపటితో ప్రచారం సమాప్తం

May 10,2024 | 00:31

– నేడు విజయవాడలో ఇండియా ఫోరమ్‌ బహిరంగసభ -ఐదు నియోజకవర్గాల్లో పర్యటించనున్న బాబు -పిఠాపురంలో సిఎం జగన్‌ చివరి సభ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:మండుటెండల్లో రాష్ట్రాన్ని మరింత హీటెక్కించిన…

రూ.8.44 కోట్ల నగదు స్వాధీనం

May 10,2024 | 00:28

– భారీగా మద్యం బాటిళ్లు పట్టివేత ప్రజాశక్తి-యంత్రాంగం :సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది గురువారం పలుచోట్ల తనిఖీలు చేపట్టి భారీగా నగదు, మద్యం బాటిళ్లు, ఇతర…

‘స్టార్‌’క్యాంపెయినర్ల రంగస్థలం

May 10,2024 | 00:25

– వైసిపి, కూటమి అభ్యర్ధుల గెలుపు కోసం తెర తీసిన నటీనటులు -సినీ ఆర్టిస్టుల ప్రచారానికి ఓట్లు రాలతాయా? అసలే సార్వత్రిక ఎన్నికలు. ఓ పక్క అధికార…

‘నిజ్జార్‌’ కేసులో అరెస్టులపై సమాచారం లేదు : కేంద్రం

May 10,2024 | 00:15

న్యూఢిల్లీ : ఖలిస్తానీ అనుకూల నాయకుడు హర్దీప్‌ సింగ్‌ నిజ్జార్‌ హత్య కేసులో ముగ్గురు భారతీయుల్ని అరెస్టు చేసినట్లు కెనడా నుంచి ఏ విధమైన అధికారిక సమచారం…

పూజలో ‘రోజా’

May 10,2024 | 00:07

ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, టిడిపి, బిజెపి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌, ఇండియా వేదిక అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వారి మ్యానిఫెస్టోలు, అభ్యర్థుల ప్రచార…

హోరాహోరీ పశ్చిమ బరి

May 10,2024 | 00:04

– వైసిపి, టిడిపి కూటమి, ఇండియా బ్లాక్‌ ముమ్మర ప్రచారం – నరసాపురంలో బిజెపి గెలుపు అంత ఈజీ కాదు – బెట్టింగ్‌లో జోరు ప్రజాశక్తి –…

కమ్యూనిస్టులతోనే ఆదివాసులకు రక్షణ

May 10,2024 | 00:00

– గిరిజన చట్టాలను కాలరాస్తున్న బిజెపి – వనరులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు అడవుల విధ్వంసం – ప్రజాశక్తితో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి ప్రజాశక్తి –…

గుజరాత్‌లో తక్కువ పోలింగ్‌

May 9,2024 | 23:58

మూడోదశ పోలింగ్‌లో గుజరాత్‌లో తక్కువగా 59.51 శాతం పోలింగ్‌ నమోదైందని ఇసి వెల్లడించింది. 2019లో 64.51 శాతం, 2014లో 63.66 శాతం పోలింగ్‌ జరగ్గా ఈసారి తగ్గింది.…

షుగర్‌ బెల్ట్‌లో శరద్‌ పవార్‌కే పట్టు

May 9,2024 | 23:52

-‘పశ్చిమ మహా’లో బిజెపికి సవాల్‌ -ఇక్కడి 10 స్థానాలే కీలకం మహారాష్ట్రలో ఈసారి రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. శివసేన ఇప్పుడు ఉద్ధవ్‌, షిండే గ్రూపుల కింద…