రీపోలింగ్ పై నేడు హైకోర్టులో విచారణ
అమరావతి : వైసిపి, టిడిపి నాయకులు వేసిన రీపోలింగ్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన…
అమరావతి : వైసిపి, టిడిపి నాయకులు వేసిన రీపోలింగ్ పిటిషన్ పై నేడు ఏపీ హైకోర్టు విచారణ చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన…
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ మహ్మద్ షకీల్ను అఫిషియేటింగ్ వైస్ ఛాన్సలర్గా నియమించింది. ఢిల్లీ హైకోర్టు ఎక్బాల్ హుస్సేన్ నియామకాన్ని రద్దు చేసి ఒక వారంలోపు తాజా…
ఢిల్లీ : న్యాయమూర్తులు కొన్ని గంటలు మాత్రమే పని చేస్తారని, సుదీర్ఘ సెలవులు తీసుకుంటారని ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారు సంజీవ్ సన్యాల్ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. ‘‘న్యాయమూర్తులు…
చమురు ధరలు తగ్గినా ఒరిగిందేమీ లేదు లాభాలు దండుకుంటున్న ఆయిల్ కంపెనీలు డివిడెండ్ల రూపంలో కేంద్ర ప్రభుత్వానికి కాసుల పంట న్యూఢిల్లీ : మార్చి 31తో అంతమైన…
యువతకు అనేక అవకాశాలు కల్పించామన్న మోడీ అదేమీ లేదన్న యువతరం ఖాళీల భర్తీపై ఆసక్తి చూపని ప్రభుత్వం 8 శాతానికి చేరిన నిరుద్యోగ రేటు న్యూఢిల్లీ :…
25న ఏడు రాష్ట్రాల్లో 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ బరిలో 889 మంది అభ్యర్థులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటుంది.…
పార్లమెంటు రద్దుకు రాజు ఆమోదం సునాక్ ప్రకటన లండన్: పద్నాలుగేళ్ల కన్సర్వేటివ్ ప్రభుత్వం ఓటమి ఖాయమని ఒపీనియన్ పోల్స్తో సహా అందరూ భావిస్తున్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని…
బీజింగ్ : అమెరికా మాజీ కాంగ్రెస్ సభ్యుడు మైక్ గాలాగర్పై చైనా పలు ఆంక్షలను విధించింది. చైనాలోని ఆయన స్థిర, చరాస్తులను, ఇతర రకాల ఆస్తులను స్తంభింప…
న్యూఢిల్లీ: ఆమ్ రాజ్యసభ ఎంపి స్వాతి మాలీవాల్పై దాడి కేసు విషయంలో కేజ్రీవాల్ బుధవారం తొలిసారిగా స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరగడంతో పాటు మాలీవాల్…