లేటెస్ట్ న్యూస్

  • Home
  • టెట్‌, టీఆర్‌టీ షెడ్యూల్‌ మార్చండి : ఎపి హైకోర్టు

లేటెస్ట్ న్యూస్

టెట్‌, టీఆర్‌టీ షెడ్యూల్‌ మార్చండి : ఎపి హైకోర్టు

Mar 5,2024 | 08:04

టెట్‌-టిఆర్‌టిల మధ్య 4 వారాల గడువుండాలి  రాష్ట్రాన్ని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పు ప్రజాశక్తి-అమరావతి : ఎపి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌), ఉపాధ్యాయ నియామక పరీక్ష (టిఆర్‌టి)…

ఫైనల్‌కు ముంబయి

Mar 5,2024 | 08:04

 సెమీస్‌లో తమిళనాడుపై ఇన్నింగ్స్‌ 70పరుగుల తేడాతో గెలుపు రికార్డుస్థాయిలో 47వ సారి తుదిపోరుకు ముంబయి: రంజీట్రోఫీ టైటిల్‌ను 41సార్లు చేజిక్కించుకున్న ముంబయి జట్టు 47వ సారి ఫైనల్లోకి…

మంధాన మెరుపులు..

Mar 5,2024 | 08:03

బెంగళూరు 198/3 బెంగళూరు: మహిళల ప్రిమియర్‌ లీగ్‌(డబ్ల్యుపిఎల్‌) సీజన్‌-2024తో రాయల్‌ ఛాలెంజర్స్‌ మహిళల జట్టు కెప్టెన్‌ స్మృతి మంధాన మెరుపులకు తోడు ఎలీసె పెర్రీ(58) అర్ధసెంచరీతో రాణించారు.…

రాజ్యసభ ఎన్నికలు నిర్భీతిగా, స్వేచ్ఛగా జరగాలి

Mar 5,2024 | 08:03

సుప్రీం వ్యాఖ్యలు న్యూఢిల్లీ : రాజ్యసభ లేదా కౌన్సిల్‌ ఆఫ్‌ స్టేట్స్‌కి జరిగే ఎన్నికలకు అత్యంత రక్షణ కల్పించాల్సిన అవసరముందని సుప్రీం కోర్టు సోమవారం పేర్కొంది. ఎలాంటి…

ఫ్రెంచి జర్నలిస్టు పిటిషన్‌పై వైఖరి తెలియచేయండి

Mar 5,2024 | 08:02

కేంద్రాన్ని కోరిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : భారత్‌లో జర్నలిస్టు కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తనకు అనుమతిని నిరాకరించడానికి వ్యతిరేకంగా ఫ్రెంచ్‌ జర్నలిస్టు వానెసా డొగ్‌నాక్‌ దాఖలు చేసిన…

భావ ప్రకటనా స్వేచ్ఛ దుర్వినియోగమే ఇది !

Mar 5,2024 | 08:02

సనాతన ధర్మంపై స్టాలిన్‌ వ్యాఖ్యలపై సుప్రీం న్యూఢిల్లీ : సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లో దాఖలైన ఎఫ్‌ఐఆర్‌లనిుంటినీ కలిపి విచారించాల్సిందిగా తమిళనాడు మంత్రి…

అల్లరి కోతి

Mar 4,2024 | 20:01

సీతాపురం పొలిమేరలో ఒక సత్రం ఉంది. బాటసారులు బస చేయడానికి వసతి సౌకర్యాలతో పాటు, వండుకోవడానికి పాత్రలు, మూడు రాళ్ల పొయ్యిలు, తినడానికి కంచాలు, నీటికోసం పక్కనే…

పాక్‌ ప్రధానిగా షెహబాజ్‌ షరీఫ్‌ ప్రమాణం

Mar 4,2024 | 21:10

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌ ప్రధానిగా రెండోసారి షెహబాజ్‌ షరీఫ్‌ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ అధ్యక్ష భవనంలో జరిగిన కార్యక్రమంలో షెహబాజ్‌ (72)తో అధ్యక్షుడు ఆరిఫ్‌…

12న ఇడి విచారణకు హాజరవుతా : కేజ్రీవాల్‌

Mar 4,2024 | 21:06

న్యూఢిల్లీ : ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) జారీ చేసిన ఎనిమిదో సమన్లపై ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ స్పందించారు. సమన్లను ‘చట్టవిరుద్ధం’…