సమస్యలపై గళమెత్తిన ఓటరు
ఎన్నికలు బహిష్కరణ – తహశీల్దార్ హామీతో పోలింగ్ పంచాయతీలుగా గుర్తించాలని గిరిజనుల ఆందోళన ప్రజాశక్తి – యంత్రాంగం : ఐదేళ్లకు ఒక్కసారి జరిగే పోలింగ్ సమయంలోనైనా తమ…
ఎన్నికలు బహిష్కరణ – తహశీల్దార్ హామీతో పోలింగ్ పంచాయతీలుగా గుర్తించాలని గిరిజనుల ఆందోళన ప్రజాశక్తి – యంత్రాంగం : ఐదేళ్లకు ఒక్కసారి జరిగే పోలింగ్ సమయంలోనైనా తమ…
– దూర ప్రాంత సర్వీసులూ లేవు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికలవేళ రాష్ట్రంలో ప్రయాణికులకు బస్సుల కొరత ఏర్పడింది. వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే,…
వివరాల కోసం రాష్ట్రానికి ఆదేశాలు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జిపిఎఫ్ వివరాలను సేకరించే పనిలో ప్రధాన అకౌంట్ టెంట్ జనరల్…
ఆకస్మిక మార్పులతో స్తంభించిన ట్రాఫిక్ ముంబై : ముంబైలో సోమవారం మధ్యాహ్నం భారీ ఎత్తున దుమ్ము తుఫాన్ సంభవించింది. ఆకస్మికంగా ఆకాశం నల్లగా మారిపోవడంతోపాటు, ఈదురుగాలులతో వర్షం…
8 మంది మావోయిస్టుల కాల్చివేత మందుపాతర పేలి ఇద్దరు చిన్నారుల మృతి ప్రజాశక్తి-చర్ల : మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర భద్రతా బలగాలు వేటను ముమ్మరం చేశాయి. మహారాష్ట్ర…
ప్రజాశక్తి- యంత్రాంగం :రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు సోమవారం జరిగిన పోలింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే, ఎటువంటి ప్రాణనష్టమూ…
సిబిఎస్ఇ టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల న్యూఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) 10, 12వ తరగతుల్లో బాలికలు పైచేయి సాధించారు.…
5కిలోమీటర్ల ఎత్తున బూడిద మేఘాలు జకార్తా : ఇండోనేషియాలోని మారుమూల ద్వీపమైన హల్మాహెరాలో మౌంట్ ఇబూ అగ్నిపర్వతం సోమవారం ఉదయం బద్దలైంది. ఆకాశంలోకి దాదాపు 5కిలోమీటర్ల ఎత్తున…
న్యూఢిల్లీ : రాయబరేలితో తన కుటుంబానికి వందేళ్ల అనుబంధం ఉందని, ఇక్కడి ప్రజల కోసం తమ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.…