లేటెస్ట్ న్యూస్

  • Home
  • శివసేన ఎంపి సంజయ్ రౌత్‌పై దేశద్రోహం కేసు

లేటెస్ట్ న్యూస్

శివసేన ఎంపి సంజయ్ రౌత్‌పై దేశద్రోహం కేసు

Dec 13,2023 | 10:24

ముంబయి : ప్రధానమంత్రి నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఒక ఆర్టికల్‌ రాసినందుకు శివసేన ఎంపి (రాజ్యసభ) సంజరు రౌత్‌పై దేశద్రోహం, ఇతర ఆరోపణలతో కేసు నమోదైంది. శివసేన అధికారిక…

ఫిబ్రవరి 15 నుంచి సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి పరీక్షలు

Dec 13,2023 | 11:03

న్యూఢిల్లీ : 10, 12 తరగతుల బోర్డు పరీక్షల తేదీలను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెంకడరీ ఎడ్యుకేషన్‌ (సిబిఎస్‌ఇ) మంగళవారం ప్రకటించింది. ఈ రెండు తరగతుల పరీక్షలు…

గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌కి జైలు శిక్ష, జరిమానా విధింపు : హైకోర్టు

Dec 13,2023 | 10:03

అమరావతి: గుంటూరు మున్సిపల్‌ కమిషనర్‌కు నెల రోజుల జైలు శిక్షతో పాటుగా 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు వెలువరిచింది.. వచ్చే నెల…

కొన్ని ప్రశ్నలు

Dec 13,2023 | 09:01

తనువు ఉన్నాళ్ళు కూటికి తనువు చాలించాక కాటికి అంతమాత్రానికే ఎందుకు భేషజాలు ?   మౌనం ఆభరణమైతే మాట తీరు అలంకారమైతే ఇంకెందుకు విషపు ఆలోచనా బీజాలు…

హైదరాబాద్‌లో షూటింగుల సందడి

Dec 13,2023 | 08:47

నాగార్జున హీరోగా, ఆషిక రంగనాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ‘నా సామిరంగా’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో ప్రస్తుతం షూట్‌ చేస్తున్నారు. త్రివిక్రమ్‌…

హామీల అమలుపై ప్రశ్నించండి

Dec 13,2023 | 08:46

– మద్య నిషేధంపై వైసిపి నేతలను నిలదీయండి – యువగళం పాదయాత్రలో మహిళలతో లోకేష్‌ ముఖాముఖి ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, నక్కపల్లి విలేకరి ఎన్నికల్లో ఇచ్చిన మూడు హామీలను…

రైతులకు పరిహారం వెంటనే చెల్లించండి : వి.శ్రీనివాసరావు

Dec 13,2023 | 08:45

– విలీన మండలాల్లో తుపానుకు దెబ్బతిన్న పంటల పరిశీలన ప్రజాశక్తి – ఎటపాక, విఆర్‌.పురం, కూనవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)మిచౌంగ్‌ తుపాను రైతులకు తీవ్ర నష్టం చేకూర్చిందని,…

అర్హులందరికీ పథకాలందించడమే లక్ష్యం

Dec 13,2023 | 08:46

-వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్రలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రజాశక్తి – దెందులూరు/ఏలూరు టౌన్‌(ఏలూరు జిల్లా) భారత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులందరికి అందజేయడంతోపాటు…